పశ్చిమ-గోదావరి

  • Home
  • మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

పశ్చిమ-గోదావరి

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ హౌస్ అరెస్ట్

Mar 22,2024 | 11:56

ప్రజాశక్తి-పాలకొల్లు : పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వ్యక్తి డా.అంబేడ్కర్ ని సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో కొందరు దళిత నేతలు పెనుగొండ పోలీస్…

యుటిఎఫ్‌ నేత అప్పారి వెంకట స్వామి వర్ధంతి సభ

Mar 22,2024 | 09:42

ప్రజాశక్తి -భీమవరం (పశ్చిమ గోదావరి) : యుటిఎఫ్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన అప్పారి వెంకటస్వామిని ఆదర్శంగా తీసుకోవాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు.…

ఉండి మెయిన్‌ సెంటర్‌ లో వాహన తనిఖీలు

Mar 22,2024 | 09:30

ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి) : ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఉండి మెయిన్‌ సెంటర్లో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం వాహన తనిఖీలను శుక్రవారం ఉదయం…

వైసిపిలో చేరికలు

Mar 21,2024 | 12:20

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): వైస్సార్సీపీలో పలు పార్టీలకు చెందిన నాయకులు చేరారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు సమక్షంలో జనసేన తెలుగుదేశం…

ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదు : తహశీల్దార్‌

Mar 20,2024 | 16:23

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమగోదావరి) : ఓటర్లు ప్రలోభాలకు లొంగకూడదనినరసాపురం డిప్యూటీ తహశీల్దార్‌ ఎం నిర్మల జ్యోతి అన్నారు. బుధవారం శ్రీ వైన్‌ కళాశాలలో విద్యార్థులకు నెహ్రు యువ కేంద్రం వారు…

ఆచంటలో వర్షం  

Mar 20,2024 | 13:52

ప్రజాశక్తి-ఆచంట  (పశ్చిమగోదావరి జిల్లా) :  అల్పపీడన ప్రభావంతో  పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం  ఆకాశం ఒక్క సారిగా మేఘాకృతమై సిరిజల్లు కురిసాయి.…

రాయిపేటలో జనంలోకి జనసేన

Mar 20,2024 | 12:44

ప్రజాశక్తి-నరసాపురం( పశ్చిమగోదావరి జిల్లా ): జనసేన, తెదేపా, బీజేపీ కూటమితో ప్రభుత్వంతోనే ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతాయని జనసేన నరసాపురం ఉమ్మడి అభ్యర్థి బొమ్మిడి నాయకర్…

దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తా

Mar 20,2024 | 11:47

ఎమ్మెల్యే మంతెన రామరాజు ప్రజాశక్తి-ఉండి: తాను వచ్చే ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యే గా విజయం సాధిస్తే దళితవాడల అభివృద్ధికి కృషి చేస్తానని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు…

చిలకలూరిపేట సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలి

Mar 19,2024 | 17:14

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): చిలకలూరిపేటలో జరిగిన సభ భద్రత వైఫల్యాలపై ఎలక్షన్ కమీషన్ దర్యాప్తు చేయాలని రాష్ట్ర మహిళ కమీషన్ మాజీ సభ్యురాలు,తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు…