బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాలు
ప్రజాశక్తి – భీమవరం రూరల్ పార్లమెంట్పై జరిగిన దాడి ఘటనను, అసాంఘిక శక్తుల ప్రమేయాన్ని భద్రతా వైఫల్యాలను, లోపాలను ప్రశ్నించిన ఎంపిలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడం పార్లమెంట్…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ పార్లమెంట్పై జరిగిన దాడి ఘటనను, అసాంఘిక శక్తుల ప్రమేయాన్ని భద్రతా వైఫల్యాలను, లోపాలను ప్రశ్నించిన ఎంపిలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడం పార్లమెంట్…
రెండు జిల్లాల్లో పంట నష్టం లెక్కలు తేలిపోయాయి. రైతులు 87 వేల ఎకరాల్లో పంటను కోల్పోయారు. వేలాది మంది రైతులు రోడ్డున పడిన పరిస్థితి. మిచౌంగ్ తుపాను…
నేటికీ లక్షలాది మంది గీత కార్మికులు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు గీత వృత్తి ప్రమాదకరంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కుటుంబ పోషణ కోసం…
కాళ్లకూరు సొసైటీ ఛైర్మన్ సురేష్ ప్రజాశక్తి – కాళ్ల ప్రజాశక్తి 2024 క్యాలెండర్ వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉందని కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం…
ప్రజాశక్తి – మొగల్తూరు సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో…
ప్రజాశక్తి – భీమవరం రూరల్ భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ మ్యాక్సీవిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భీమవరం వారి సహకారంతో గురువారం నేత్ర…
ప్రజాశక్తి – ఆచంట ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు. గురువారం ఆచంటలో…
ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…
ప్రజాశక్తి – ఉండి తోటి ఉద్యోగులను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడే మహోన్నత వ్యక్తి షేక్ సాబ్జీ అని, ఆయన మృతి ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు…