పశ్చిమ-గోదావరి

  • Home
  • బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాలు

పశ్చిమ-గోదావరి

బిజెపి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ధర్నాలు

Dec 22,2023 | 20:43

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ పార్లమెంట్‌పై జరిగిన దాడి ఘటనను, అసాంఘిక శక్తుల ప్రమేయాన్ని భద్రతా వైఫల్యాలను, లోపాలను ప్రశ్నించిన ఎంపిలను అప్రజాస్వామికంగా సస్పెండ్‌ చేయడం పార్లమెంట్‌…

పంటనష్టం ఏ87 వేల ఎకరాలు

Dec 22,2023 | 20:42

రెండు జిల్లాల్లో పంట నష్టం లెక్కలు తేలిపోయాయి. రైతులు 87 వేల ఎకరాల్లో పంటను కోల్పోయారు. వేలాది మంది రైతులు రోడ్డున పడిన పరిస్థితి. మిచౌంగ్‌ తుపాను…

పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయండి

Dec 22,2023 | 19:26

నేటికీ లక్షలాది మంది గీత కార్మికులు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. ఒకవైపు గీత వృత్తి ప్రమాదకరంగా ఉన్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోయినా కుటుంబ పోషణ కోసం…

ఆకర్షణీయంగా ప్రజాశక్తి 2024 క్యాలెండర్‌

Dec 22,2023 | 18:55

కాళ్లకూరు సొసైటీ ఛైర్మన్‌ సురేష్‌ ప్రజాశక్తి – కాళ్ల ప్రజాశక్తి 2024 క్యాలెండర్‌ వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉందని కాళ్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం…

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Dec 21,2023 | 16:49

ప్రజాశక్తి – మొగల్తూరు సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో…

భీమవరంలో నేత్ర వైద్య శిబిరం

Dec 21,2023 | 16:38

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ భీమవరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ మ్యాక్సీవిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భీమవరం వారి సహకారంతో గురువారం నేత్ర…

ఘనంగా జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు

Dec 21,2023 | 16:34

ప్రజాశక్తి – ఆచంట ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆచంటలో…

గణపవరంలో అంగన్వాడీల రాస్తారోకో

Dec 21,2023 | 15:43

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమగోదావరి) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరం సెంటర్లో సిఐటియు నాయకత్వంలో రాస్తారోకో నిర్వహించారు.…

మహోన్నత వ్యక్తి షేక్‌ సాబ్జీ : పిఎస్‌ఎన్‌ రాజు

Dec 20,2023 | 20:49

ప్రజాశక్తి – ఉండి తోటి ఉద్యోగులను గౌరవిస్తూ వారి ఉన్నతికి పాటుపడే మహోన్నత వ్యక్తి షేక్‌ సాబ్జీ అని, ఆయన మృతి ఉపాధ్యాయ రంగానికి తీరని లోటు…