పశ్చిమ-గోదావరి

  • Home
  • స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయండి : సిఐటియు

పశ్చిమ-గోదావరి

స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయండి : సిఐటియు

Mar 12,2024 | 16:43

ప్రజాశక్తి-ఉండి(పశ్చిమగోదావరి) : పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కోసం స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కేడుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు…

14న చలో ఢిల్లీ జయప్రదం చేయాలని ప్రచార యాత్ర

Mar 12,2024 | 16:29

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి): కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 14న జరుగనున్న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతు తెలియజేస్తూ తాడేపల్లిగూడెంలో జీపు జాత ప్రచార…

రాబోయే రోజుల్లో బిజెపి విధానాలను తిప్పుకొట్టాలి

Mar 12,2024 | 16:18

 రైతు, కార్మిక సంఘం నేతలు పిలుపు ప్రజాశక్తి -భీమవరం(పశ్చిమగోదావరి) : దేశానికి అన్నం పెట్టే రైతాంగం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశద్రోహుల్లా, ఉగ్రవాదుల్లా కనిపించడం అవివేకమని రైతు…

చలో ఢిల్లీని జయప్రదం చేయాలి

Mar 12,2024 | 14:55

ప్రజా సంఘాల ప్రచార యాత్ర పిలుపు ప్రజాశక్తి-పాలకోడేరు(పశ్చిమగోదావరి) : రైతు, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు , కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సంయుక్త కిసాన్‌ మోర్తా…

నరసాపురం డీఎస్పీగా గంటి శ్రీనివాసరావు

Mar 12,2024 | 12:46

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : నరసాపురం డీఎస్పీగా గంటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈయన ఇప్పటి వరకు విజయవాడ ట్రాఫిక్‌ డీఎస్పీ గా పనిచేస్తున్నారు. నరసాపురం డీఎస్పీ కె.రవి…

16న జాతీయ లోక్ అదాలత్

Mar 11,2024 | 15:46

ప్రజాశక్తి-నరసాపురం : రాష్ట్ర మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నరసాపురం మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీన నరసాపురం…

తక్షణమే బహిర్గతం చేయాలి

Mar 11,2024 | 15:07

ప్రజాశక్తి-ఆచంట ( పశ్చిమగోదావరి జిల్లా) : ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణమే బహిర్గతం చెయ్యాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు   కే తా గోపాలన్  డిమాండ్…

పోలీస్ స్టేషన్ పై ఏసీబీ దాడులు

Mar 11,2024 | 14:16

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్ పై సోమవారం ఉదయం ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సై ప్రసాద్, రైటర్ నాగేశ్వరరావులను వలపని పట్టుకున్నట్లు…

ఎన్నికల బాండ్ల వివరాలు బహిర్గతం చేయాలి

Mar 11,2024 | 12:37

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం  భీమవరం ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-భీమవరం : ఎన్నికల బాండ్ల వివరాలు తక్షణ…