పశ్చిమ-గోదావరి

  • Home
  • పొర్లు దండాలెట్టాం.. పరిష్కరించండి

పశ్చిమ-గోదావరి

పొర్లు దండాలెట్టాం.. పరిష్కరించండి

Jan 5,2024 | 21:03

11వ రోజు కొనసాగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మె ప్రజాశక్తి – తణుకు రూరల్‌ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రజల ప్రాణాలు కాపాడిన మున్సిపల్‌ కార్మికుల సమస్యలు ప్రభుత్వం…

31న భీమవరంలో ఎంఎల్‌సిల సదస్సు

Jan 5,2024 | 21:01

శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు ప్రజాశక్తి – భీమవరం ఈ నెల 31న భీమవరంలో ఎంఎల్‌సిల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు…

ఉండేదెవరు.. ఊడేదెవరు..!

Jan 5,2024 | 20:59

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి అధికార పార్టీ ఎంఎల్‌ఎల్లో టిక్కెట్‌ టెన్షన్‌ వెంటాడుతోంది. నిన్నటి వరకూ ధీమాగా ఉన్నవారు సైతం టిక్కెట్‌ ఉంటుందో.. ఊడుతుందో అనే ఆందోనళలో…

పనిముట్టు చేతబట్టగలం.. ప్రభుత్వాన్ని దించగలం

Jan 4,2024 | 20:45

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా కార్మికులను రెచ్చగొట్టే విధంగా పోటీ కార్మికులు తీసుకురావడాన్ని సిఐటియు, ఎఐసిటియు నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. మున్సిపల్‌…

సాబ్జీ, సత్యనారాయణ మృతి తీరనిలోటు

Jan 4,2024 | 20:29

ప్రజాశక్తి – భీమవరం ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ, యుటిఎఫ్‌ సీనియర్‌ నేత పెన్మెత్స సత్యనారాయణరాజు అకాల మరణం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తీరని లోటని పెన్షనర్స్‌…

ఒకే ఈతలో రెండు దూడలు

Jan 4,2024 | 20:25

ప్రజాశక్తి – మొగల్తూరు మొగల్తూరు పంచాయతీ పరిధి పెదగొల్లగూడెంలో పట్టపు రామకృష్ణకు చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. రామకృష్ణ తన ఇంటి వద్ద…

సేవల్లో ఎస్‌ఆర్‌కెఆర్‌కు ప్రథమ స్థానం

Jan 4,2024 | 20:23

ప్రజాశక్తి – కాళ్ల ఇంజినీరింగ్‌ కళాశాలలు దత్తత గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏయూలో మొదటి స్థానంలో నిలిచిందని…

బకాయిలు చెల్లిస్తారా.. గద్దె దింపమంటారా..!

Jan 3,2024 | 21:58

ప్రజాశక్తి – భీమవరం ‘ఒకటో తేదీనే జీతం.. మెరుగైన పిఆర్‌సి.. సకాలంలో డిఎలు ఇవ్వడంతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులతో స్నేహపూరిత వాతావరణంలో ఉంటానని చెప్పిన జగన్‌ అధికారం చేపట్టిన…

కాలయాపన చేస్తే మూల్యం చెల్లించక తప్పదు

Jan 3,2024 | 21:57

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా చర్చల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిఐటియు హెచ్చరించింది.…