పశ్చిమ-గోదావరి

  • Home
  • గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

పశ్చిమ-గోదావరి

గుండెపోటుతో ఉపాధ్యాయుడు మృతి

May 22,2024 | 21:18

మొగల్తూరు: ముత్యాలపల్లి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఐసెట్టి మల్లిఖార్జునరావు(49) బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. మొగల్తూరుకు చెందిన మల్లిఖార్జునరావు గత ఏడాది బండి ముత్యాలమ్మ జిల్లా పరిషత్‌…

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

May 22,2024 | 21:17

ప్రజాశక్తి – పెనుమంట్ర గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న గుడిమెట్ల గోపాలరెడ్డి(56) నెగ్గి పూడిలోని ఆయన స్వగృహంలో మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఆయన భీమడోలు…

దంచి కొడుతున్న ఎండ.. ఒబ్బిడైన వరి మాసూళ్లు

May 22,2024 | 21:16

ఆనందంలో రైతులు ప్రజాశక్తి – పెనుమంట్ర గడచిన వారం రోజులుగా ఎండా, వాన, మబ్బులతో ఇబ్బంది పెట్టిన వాతావరణం బుధవారం ఎండతో బాగా దంచి కొట్టడం వల్ల…

బోర్డులకే పరిమితమైన ‘ఉచిత గాలి’

May 22,2024 | 21:15

ప్రజాశక్తి – ఆకివీడు పెట్రోల్‌ బంకుల వద్ద పెట్రోల్‌తో పాటు వినియోగదారుల సౌకర్యార్థం వారి టైర్లకు అవసరమైన గాలి సౌకర్యం కూడా బంకుల వద్ద కలిగించాలని ప్రభుత్వం…

నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు పూర్తిచేయాలి

May 22,2024 | 20:36

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌, ఇటిపిబిఎస్‌ ఓట్ల లెక్కింపు నిబంధనలకు అనుగుణంగా సజావుగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌…

ఆరోగ్యశ్రీకి సుస్తీ..!

May 22,2024 | 19:40

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి పేదవాడి ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంటోంది. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ప్రయివేటు ఆసుత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు…

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద భద్రతను పరిశీలించిన ఐజి, ఎస్‌పి

May 22,2024 | 18:50

ప్రజాశక్తి – ఏలూరు ఏలూరు సిఆర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఎన్నికల అనంతరం ఇవిఎం ప్యాడ్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద భద్రతను ఏలూరు రేంజ్‌ ఐజి జివిజి.అశోక్‌కుమార్‌, జిల్లా…

డాలర్ల పంటకు డీజిల్‌ దెబ్బ..!

May 22,2024 | 18:48

ప్రజాశక్తి – నరసాపురం జిల్లాలో ఎన్నికల కమిషన్‌ ఆంక్షల నేపథ్యంలో పెట్రోల్‌ బంకుల్లో ప్లాస్టిక్‌ బాటిళ్లు, డబ్బాలు, టిన్నుల్లో పెట్రోల్‌, డీజిల్‌ పోయరాదని పోలీసు శాఖ ఆదేశించింది.…

కొనసాగిన వేసవి విజ్ఞాన శిబిరం

May 21,2024 | 20:53

ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గ్రేడ్‌ వన్‌ లైబ్రేరియన్‌ కెజెఎస్‌ఎల్‌.కుమారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వేసవి విజ్ఞాన శిక్షణా…