పశ్చిమ-గోదావరి

  • Home
  • ఓట్ల లెక్కింపుకు అందరూ సహకరించాలి

పశ్చిమ-గోదావరి

ఓట్ల లెక్కింపుకు అందరూ సహకరించాలి

May 26,2024 | 20:44

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఎంతో కీలకం, ఓట్ల లెక్కింపుకు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు,…

పాలకొల్లు మానవతా నూతన కార్యవర్గం…

May 26,2024 | 15:18

పాలకొల్లు :మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పాలకొల్లు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెలవారీ కార్యక్రమంలో భాగంగా స్థానిక రోటరీ భవనంలో జరిగిన…

ఉప కారాగారం తనిఖీ

May 25,2024 | 21:53

ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం అదనపు సివిల్‌ జడ్జి(జూనియర్‌ డివిజన్‌) కె.శ్రీనివాసరావు స్థానిక ఉప కారాగారాన్ని శనివారం తనిఖీ చేశారు. ముందుగా వంటశాలను, ఆహార పదార్థాలను, జైల్‌…

పూడిక తొలగించాలి

May 25,2024 | 21:52

ఇరిగేషన్‌ అధికారులను కోరిన బొలిశెట్టి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం వచ్చే వర్షాకాలంలో ఎర్ర కాలువ రైతులు ఇబ్బంది పడకుండా నందమూరి అక్విడెక్టు వద్ద పూడికను తొలగించాలని జనసేన…

వేసవి విజ్ఞాన శిబిరంలో పుస్తక పఠనం

May 25,2024 | 21:49

ప్రజాశక్తి – నరసాపురం నరసాపురం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన తరగతులలో భాగంగా శనివారం పిల్లల చేత పుస్తక పఠనం, పత్రికా పఠనం చేయించడం,…

రక్షణ చట్టంపై అవగాహన కల్పించాలి

May 25,2024 | 20:03

సివిల్‌ జడ్జి జి.గంగరాజు ప్రజాశక్తి – నరసాపురం పిల్లలను రక్షించడానికి రక్షణ చట్టంపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సివిల్‌ జడ్జ్‌(సీనియర్‌ డివిజన్‌) జి.గంగరాజు అన్నారు. నేడు అంతర్జాతీయ…

కౌంటింగ్‌పై కలెక్టర్‌ను కలిసిన మాజీ ఎంఎల్‌ఎ అంజిబాబు

May 24,2024 | 20:38

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ జూన్‌ 4న కౌంటింగ్‌ గురించి తెలుసుకునేందుకు మాజీ ఎంఎల్‌ఎ పులపర్తి రామాంజ నేయులు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను శుక్రవారం కలిశారు. కౌంటింగ్‌కు ఎన్ని…

నేడు డివైఇఒ నియామక పరీక్ష

May 24,2024 | 20:37

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ డివైఇఒ నియామక పరీక్ష ఈ నెల 25న జిల్లాలో ఆరు కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు, ఈ పరీక్షకు 840 మంది అభ్యర్థులు హాజరు…

రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం

May 24,2024 | 20:35

ఒఎన్‌జిసి పైపులైన్‌పై కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ ఒఎన్‌జిసి పైపులైన్‌ వెళ్తున్న యర్రంశెట్టివారి పాలెం రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపించామని, రైతులు అంగీకరించడంతో ఒఎన్‌జిసి…