పశ్చిమ-గోదావరి

  • Home
  • చలివేంద్రం ఏర్పాటు

పశ్చిమ-గోదావరి

చలివేంద్రం ఏర్పాటు

May 18,2024 | 19:02

ప్రజాశక్తి – నరసాపురం వేసవిలో బాటసారులు దాహం తీర్చేందుకు వేములదీవి గొందిమూల సెంటర్‌లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేములదీవి కాపులకొడప వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయానికి నడిచి వెళ్లే…

ఆర్‌టిసి ప్రయాణికులకు బహుమతులు

May 18,2024 | 19:00

ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేయండి.. బహుమతులను పొందండని తాడేపల్లిగూడెం ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు…

డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టాలి

May 17,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ వర్షాలు ప్రారంభం కాకముందే పట్టణంలోని డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామల అధికారులకు సూచించారు. శుక్రవారం…

ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

May 17,2024 | 21:11

ప్రజాశక్తి – ఉండి ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ మరింత మెరుగైన వైద్యం అందుతుందని డాక్టర్‌ పి.లక్ష్మీసునంద అన్నారు. శుక్రవారం మండలం పాములపర్రు గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య…

ఉప్పుటేరుపై వంతెన కలేనా..!

May 17,2024 | 21:10

ప్రజాశక్తి – మొగల్తూరు మండలంలోని పేరుపాలెం నార్త్‌ పంచాయతీ పరిధి నెల్లిపల్లవపాలెం, ముత్యాలపల్లి పంచాయతీ పరిధి గెదళ్లవంపు గ్రామాల మధ్య ఉన్న ఉప్పుటేరుపై వంతెన నిర్మించాలని గ్రామస్తులు…

సంచులు లేక ధాన్యం రాశులు వర్షం పాలు

May 17,2024 | 16:25

జగన్ ప్రభుత్వంలో రైతు పరిస్థితి దయనీయం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రజాశక్తి-పాలకొల్లు : జగన్ ప్రభుత్వంలో కనీసం సంచులు లేక ధాన్యం రాశులు అకాల వర్షాలకు తడుస్తున్నాయని,…

చిటపట చినుకులతో చిరుజల్లు

May 17,2024 | 14:50

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి  చిటపట చినుకులతో చిరుజల్లు కురుస్తున్నాయి. గత నెల రోజులుగా తీవ్ర ఎండ ప్రభావంతో…

పాలకొల్లులో 27న శ్రీ దేశాలమ్మ అమ్మవారి జాతర

May 17,2024 | 14:42

ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లులో వేంచేసియున్న శ్రీ దేశాలమ్మ అమ్మవారి 52వ జాతర మహోత్సవాలు ఈనెల 27 నుంచి జూన్ 2 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. 27 రాత్రి…

సీతారామ్‌ను కలిసిన జబర్దస్త్‌ నటుడు

May 16,2024 | 21:14

భీమవరం రూరల్‌:భీమవరం పట్టణంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో జబర్దస్త్‌ నటుడు పంచ్‌ ప్రసాద్‌ దంపతులు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి అంకెం సీతారామ్‌ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…