పశ్చిమ-గోదావరి

  • Home
  • నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధానోపాధ్యాయుల ధర్నా

పశ్చిమ-గోదావరి

నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధానోపాధ్యాయుల ధర్నా

Dec 14,2023 | 21:45

ప్రజాశక్తి – తణుకురూరల్‌ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని, ప్రతి పాఠశాలలోనూ బోధనేతర సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రధానోపాధ్యాయ సంఘం (ఎపిహెచ్‌ఎంఎ) జిల్లా అధ్యక్షులు…

అభివృద్ధి ఘనత జగన్మోహన్‌రెడ్డిదే

Dec 14,2023 | 21:42

ప్రజాశక్తి – మొగల్తూరు గ్రామాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని గృహ నిర్మాణ శాఖామంత్రి జోగి రమేష్‌ అన్నారు. గురువారం మండలంలోని…

రైతులను ముంచిన తొక్కోడు కాల్వ

Dec 14,2023 | 21:41

ప్రజాశక్తి – వీరవాసరం తుపాను ప్రభావం వీడినా తొక్కోడు మురుగు కాలువ పూడుకుపోవడం వల్ల రైతులు నిండా మునిగారు. దీంతో కళ్ల ముందరే చేతికొచ్చిన పంట నాశనమువుతున్నా…

కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై నిలబడి..

Dec 14,2023 | 21:40

ప్రజాశక్తి – పాలకొల్లు అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు 3వ రోజు చేస్తున్న దీక్షలకు…

కెసిఆర్‌ ఓటమికి అహంకారమే కారణం :ఎమ్మెల్సీ ఇళ్ళ

Dec 14,2023 | 15:31

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : తెలంగాణలో ఉద్యోగులు, ప్రజల పట్ల ప్రదర్శించిన అహంకారం వలనే కెసిఆర్‌ ఓడిపోయారని ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు చెప్పారు. పాలకొల్లు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద…

ఘనంగా హరినాయుడు పుట్టినరోజు వేడుక

Dec 13,2023 | 21:05

ప్రజాశక్తి – ఉండి తెలుగు యువత ఉండి నియోజకవర్గ అధ్యక్షులు, ఉండి పంచాయతీ నాలుగో వార్డు సభ్యులు చెన్నంశెట్టి హరినాయుడు పుట్టినరోజు వేడుకలు టిడిపి రాష్ట్ర కార్యదర్శి…

సంగీత విద్వాంసులు ప్రసాద్‌కు సత్కారం

Dec 13,2023 | 21:03

భీమవరం రూరల్‌ భారతదేశ శాస్త్రీయ సంప్రదాయ సంగీతాన్ని ఆరు దేశాల్లో చాటి చెప్పి విదేశీయుల సత్కారాలు పొంది తిరిగి స్వగ్రామం భీమవరానికి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు…

5 నుంచి తెలుగు మహాసభ

Dec 13,2023 | 21:02

ప్రజాశక్తి – పాలకొల్లు వచ్చే జనవరి 5, 6, 7 తేదీలలో రాజమహేం ద్రవరంలో నిర్వహించనున్న ఆంధ్ర సార్వత్రిక పరిషత్‌ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయాలని…

వైసిపి హయాంలో గ్రామాలాభివృద్ధి : పివిఎల్‌

Dec 13,2023 | 21:01

ప్రజాశక్తి – పాలకోడేరు వైసిపి పాలనలో గ్రామాలాభివృద్ధి ముందుకు సాగుతోందని డిసిసిబి ఛైర్మన్‌, ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని గరగపర్రులో జల జీవన్‌ పథకంలో…