పశ్చిమ-గోదావరి

  • Home
  • ప్రశాంతంగా గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష

పశ్చిమ-గోదావరి

ప్రశాంతంగా గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష

Feb 25,2024 | 17:28

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి) : గ్రూప్- 2 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.పట్టణంలో శ్రీ సూర్య డిగ్రీ జూనియర్ కళాశాల , శ్రీ వైన్ కళాశాలలో మండలంలోని సీతారామపురం…

ఉచిత ఆక్యుపంక్చర్‌ వైద్య శిబిరం

Feb 25,2024 | 12:14

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : ఎలాంటి మందులు, ఇంజక్షన్లు ఆపరేషన్లు అవసరం లేకుండా రోగాలను తగ్గించడమే ఆక్యుపంక్చర్‌ వైద్య ముఖ్య లక్షణమని ప్రముఖ ఆక్యుపంక్చర్‌, నేచురోపతి వైద్యులు…

ఒపిఎస్‌ సాధించే వరకూ పోరాటం

Feb 24,2024 | 22:04

ఎంపీ, ఎంఎల్‌ఎలకు, ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసిన యుటిఎఫ్‌ నేతలు ప్రజాశక్తి – భీమవరం ఒపిఎస్‌ సాధించే వరకూ పోరాటం కొనసాగిస్తామని యుటిఎఫ్‌ నేతలు స్పష్టం చేశారు.…

కంఠమని నారాయణ ప్రసాద్ కన్నుమూత

Feb 24,2024 | 15:09

ప్రజాశక్తి-నల్లజర్ల (పశ్చిమ-గోదావరి) : ఎస్ ఆర్ కె & కె ఎస్ ఆర్, కళాశాల చైర్మన్ కంఠమని నారాయణ ప్రసాద్, శనివారం మధ్యాహ్నం హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రి…

జగన్నాధపురం లో సీసీ డ్రైనేజీలు ఏర్పాటు

Feb 24,2024 | 14:36

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : గణపవరం పంచాయతీ పరిధిలో గల జగన్నాధపురంలో పది లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీలు నిర్మాణం పనులు గ్రామ సర్పంచ్ మూర అలంకారం భాస్కరరావు శనివారం…

తాళ్లకోడులో ఇంకెన్నాళ్లీ కష్టాలు

Feb 23,2024 | 21:55

ప్రజాశక్తి – భీమవరం ‘ఎన్నోఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం.. కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.. ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు, కన్నీళ్లు’ అని…

హామీలు అమలు మరిచి.. అమానుష దాడులా?

Feb 23,2024 | 21:54

ప్రజాశక్తి – భీమవరం నాడు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఢిల్లీ వెళ్తున్న రైతులపై హర్యానా పోలీసులు దుర్మార్గంగా కాల్పులు జరిపి యువరైతు శుభ్‌కరణ్‌…

గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 23,2024 | 21:53

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ప్రజాశక్తి – భీమవరం ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై…

ప్రభుత్వ భవనాలు.. పూర్తి కాని నిర్మాణాలు

Feb 22,2024 | 22:18

మధ్యలోనే ఆగిపోయిన ఆర్‌బికె, సచివాలయాలు హెల్త్‌ సెంటర్లకు సరిపోని నిధులు అధికారుల తీరుపై ప్రజల విమర్శలు ప్రజాశక్తి – ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతు భరోసా…