పశ్చిమ-గోదావరి

  • Home
  • తిరగబడ్డ మానవతా శాంతి రథం

పశ్చిమ-గోదావరి

తిరగబడ్డ మానవతా శాంతి రథం

Dec 17,2023 | 15:29

ప్రజాశక్తి-నల్లజర్ల(పగో) : నల్లజర్ల మండలం అచ్చన్న పాలెం ఎస్సీ కాలనీ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై మానవత శాంతిరథం తిరగబడింది వాహనంలో వృద్ధుని మృతదేహంతో పాటు…

ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మృతి తీరనిలోటు

Dec 16,2023 | 21:55

ప్రజాశక్తి – ఆకివీడు అంగన్‌వాడీల ఉద్యమానికి బాసటగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాల ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మరణాన్ని నమ్మలేకపోయామని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా…

పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

Dec 16,2023 | 21:51

ప్రజాశక్తి – పోడూరు మండలంలో పలు పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆచంట రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వి.స్వామినాయుడు పరిశీలించారు. పోడూరు, కవిటం, జగన్నాధపురం పండితవిల్లూరు, మినిమించిలిపాడులో ఆయన పర్యటించి…

పేద కుటుంబానికి ఆర్థిక సాయం

Dec 16,2023 | 21:50

ప్రజాశక్తి – కాళ్ల దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ అధినేత దాట్ల వెంకట రామరాజు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. కాళ్లకూరు గ్రామానికి చెందిన పందుల నిర్దోషిబాబు ఇటీవల…

అశ్రునివాళి అర్పించి.. సమరం శంఖం పూరించి..

Dec 16,2023 | 21:48

ప్రజాశక్తి – భీమవరం అంగన్‌వాడీలు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌ రారు అన్నారు. శనివారం…

సాబ్జీకి అంగన్వాడీ కార్యకర్తల ఘన నివాళులు

Dec 16,2023 | 16:52

ప్రజాశక్తి-పాలకొల్లు : ఉద్యోగులు, కార్మికుల ఉద్యమాలకు బాట వేసిన ఎమ్మెల్సీ సాబ్జీ మృతి కార్మిక, ఉపాధ్యాయ లోకానికి తీరని లోటని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్…

మూగబోయిన ప్రజా గొంతుక

Dec 15,2023 | 23:37

ప్రజా ఉద్యమాల ఊపిరి.. ఉపాధ్యాయ ఉద్యమాల ముద్దుబిడ్డ, పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ (56) శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక,…

ఆశల 36 గంటల ధర్నా విజయవంతం

Dec 15,2023 | 22:49

ప్రజాశక్తి – భీమవరం, భీమవరం రూరల్‌ ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా ప్రధాన…

పాలకొల్లులో బాపు విగ్రహం ఆవిష్కరణ

Dec 15,2023 | 22:48

ప్రజాశక్తి – పాలకొల్లు పాలకొల్లు పెయింటర్స్‌ అండ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాపు విగ్రహాన్ని శాసనమండలి ఛైర్మన్‌ మోషేనురాజు శుక్రవారం ఆవిష్కరించారు. శుక్రవారం మార్కెట్లో…