పశ్చిమ-గోదావరి

  • Home
  • ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాం

పశ్చిమ-గోదావరి

ధాన్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించాం

Dec 4,2023 | 20:56

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజాశక్తి – తణుకు రూరల్‌ తుపాన్‌ నేపథ్యంలో కోసిన ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన రైస్‌ మిల్లులకు తరలించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల…

4 వేల మంది పిల్లలతో బాలోత్సవం

Dec 3,2023 | 20:05

ప్రజాశక్తి – భీమవరం ఈ నెల 30, 31వ తేదీల్లో చింతలపాటి బాపిరాజు ఉన్నత పాఠశాలలో 4 వేల మంది పిల్లలతో బాలోత్సవం పోటీలకు ఏర్పాటు చేసినట్లు…

Dec 3,2023 | 20:04

వృత్తి చెరువులపై రజకులకే పూర్తి హక్కు కల్పించాలి రజక గర్జన సభలో ఎపి రజక వృత్తిదారుల సంఘంరాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం…

మృతుల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించాలి

Dec 3,2023 | 20:03

జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ మృతుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్‌గా నమోదు చేయాలని…

బిజెపి విధానాలతో ప్రజలకు కష్టాలు

Dec 3,2023 | 20:01

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం ప్రజాశక్తి – భీమవరం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో సర్వం నాశనమైందని, ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని సిపిఎం…

పోలింగ్‌ బూత్‌ల పరిశీలన

Dec 3,2023 | 17:48

ప్రజాశక్తి – ఆచంట ( పెనుమంట్ర) మండలంలోని పోలింగ్‌ బూత్‌లను ఆదివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.స్వామినాయుడు పరిశీలించారు. పోలింగ్‌ బూత్‌ల సౌకర్యం ఎలా ఉన్నాయో బిఎల్‌ఒలను…

డెంగీ బారిన వెదుళ్లపాలెంవాసులు

Dec 3,2023 | 17:46

ఒకరు మృతి, చికిత్స పొందుతున్న 9 మంది అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల వేడుకోలు ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ మండలంలోని లంకల కోడేరు పంచాయతీ పరిధిలోని…

బిసి హాస్టల్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు

Dec 3,2023 | 17:44

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నరసాపురం బిసి బాలుర వసతి గృహంలో ఆదివారం న్యాయవిజ్ఞాన…

ఓటరు నమోదులో యువతకు ప్రాధాన్యం

Dec 3,2023 | 17:43

ప్రజాశక్తి – గణపవరం కొత్త ఓటర్ల నమోదులో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు ఆర్‌డిఒ ఎస్‌ఎస్‌.ఖజావలి అన్నారు. మండలంలో జరుగుతున్న ఓటరు నమోదు పోలింగ్‌ కేంద్రాలను ఆయన…