పశ్చిమ-గోదావరి

  • Home
  • కొవ్వొత్తులతో అంగన్‌వాడీల నిరసన

పశ్చిమ-గోదావరి

కొవ్వొత్తులతో అంగన్‌వాడీల నిరసన

Dec 24,2023 | 21:34

ప్రజాశక్తి – గణపవరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరింది. ఆదివారం అంగన్‌వాడీలు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ…

సృజనాత్మకతకు బాలోత్సవం దోహదం

Dec 24,2023 | 21:33

మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రజాశక్తి – తణుకు బాలల్లోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇటువంటి పోటీలు దోహదపడతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి కారుమూరి…

బిజెపి నిరంకుశ విధానాలపై సిపిఎం నిరసన

Dec 23,2023 | 21:46

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం చేకూర్చుతున్న బిజెపి నియంతృత్వ విధానాన్ని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్‌ సెంటర్లో నిరసన నిర్వహించారు. ఈ…

సమ్మె ఆపేది లేదు

Dec 23,2023 | 21:46

12వ రోజుకు అంగన్‌వాడీల ఉద్యమం తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శనివారంతో 12వ రోజుకు చేరుకుంది. సమస్యలు పరిష్కరించేవరకూ సమ్మె ఆపేది లేదని అంగన్‌వాడీలు…

ఐద్వా క్యాలెండర్‌ ఆవిష్కరణ

Dec 22,2023 | 21:53

ప్రజాశక్తి – నరసాపురం టౌన్‌ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 2024 క్యాలెండర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి పొగాకు పూర్ణ…

వెంకటరత్నంకు సిపిఎం నేతల పరామర్శ

Dec 22,2023 | 21:52

ప్రజాశక్తి – యలమంచిలి సిపిఎం సీని యర్‌ నేత మండలంలోని దొడ్డిపట్ల గ్రామానికి చెందిన కొల్లా వెంకటరత్నం సతీమణి తులసమ్మ (78) వృద్ధాప్య సమస్యతో బాధపడుతూ ఇటీవల…

11వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Dec 22,2023 | 21:51

సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదు తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారంతో 11వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేవరకూ ఉద్యమం ఆగదని అంగన్‌వాడీలు స్పష్టం…

కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

Dec 22,2023 | 20:47

భీమవరం రూరల్‌: సమగ్రశిక్ష అభియాన్‌ ఉద్యోగుల (ఎస్‌ఎస్‌ఎ) సమస్యలు పరిష్కరించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.వాసుదేవరావు ప్రభుత్వాన్ని కోరారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె శుక్రవారం మూడోరోజుకు చేరుకుంది.…

ఉద్యమవీరులకు మరణంలేదు

Dec 22,2023 | 20:45

గణపవరం:ఉద్యోగ, కార్మిక, ప్రజా సమస్యల పరిష్కారానికి వేగుచుక్క ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ అని, ఉద్యమవీరులకు మరణం లేదని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపీమూర్తి అన్నారు. శుక్రవారం పిప్పర…