పశ్చిమ-గోదావరి

  • Home
  • రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివి

పశ్చిమ-గోదావరి

రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివి

Mar 3,2024 | 16:25

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి): రోటరీ క్లబ్ సేవలు ఎనలేనవని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు కొనియాడారు. ఆదివారం పట్టణంలోని సీమ రోడ్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు…

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎంపీపీ దండు

Mar 3,2024 | 15:49

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గణపవరం మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు పిలుపునిచ్చారు. పల్స్‌ పోలియో…

రక్తదానంలో యువతకు భగవాన్ ఆదర్శ : జేసు ప్రసాదు

Mar 3,2024 | 14:56

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం చేయడంలో యువతకు భగవాన్ ఆదర్శమని ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి మెడికల్ కౌన్సిలర్ జే జేసు ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం ప్రభుత్వాసుపత్రిలో ఇండియన్ రెడ్…

పల్స్‌ పోలియోపై అవగాహాన ర్యాలీ

Mar 2,2024 | 14:30

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ బర్రె వెంకట రమణ పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం కార్యాలయం నుండి అంబేద్కర్‌…

సుందరంగా సీసీ రహదారులు

Mar 1,2024 | 12:40

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీసీ రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 27వ వార్డు ధర్మపురి…

ఇళ్ళు మంజూరు చేస్తాం

Mar 1,2024 | 11:53

అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర చీఫ్ విప్ హామీ  ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రభుత్వ పరంగా ఇళ్ళు మంజూరు చేస్తామని, నష్టపరిహారాన్ని అందిస్తామని రాష్ట్ర చీఫ్…

ప్రజల కోసం అడుగులు.. అర్థం చేసుకోండి

Feb 28,2024 | 22:36

టిక్కెట్లు దక్కనివారికి న్యాయం చేస్తాం విధ్వంసకర పాలనను అడ్డుకుందాం తాడేపల్లిగూడెం ‘జెండా’ సభలో చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ పెద్దసంఖ్యలో తరలొచ్చిన జనం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి, తాడేపల్లిగూడెం,…

విద్యార్థినులపై ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన

Feb 28,2024 | 22:21

జంగారెడ్డిగూడెం హైస్కూలులో ఘటన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల ఆందోళన ఎంఇఒకు ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల వినతి ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌ తమ పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న…

ఇ-చలానాలు రద్దు చేయాలి

Feb 28,2024 | 22:20

సిగలింగ్‌ వ్యవస్థను మార్చాలని ఎఎస్‌పికి వినతి ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ సీసీ కెమెరాల ద్వారా ఇ-చలానాలను విధించడాన్ని నిలిపి వేయాలని, ఆటో, క్యాబ్‌ వాహనాలపై విధించిన…