పశ్చిమ-గోదావరి

  • Home
  • సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

పశ్చిమ-గోదావరి

సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ

Nov 30,2023 | 19:30

ప్రజాశక్తి – గణపవరం మండలంలో సర్పంచులు, కార్యదర్శులు పరిపాలన తగు జాగ్రత్తలు తీసుకుని, ప్రజలకు సేవలందించాలని ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి తెలిపారు. గురువారం ఎంపిడిఒ కార్యాలయంలో సర్పంచులకు, కార్యదర్శులకు…

ఓటు హక్కు నమోదుపై అవగాహన

Nov 30,2023 | 18:45

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం అర్హత కలిగిన ప్రతి విద్యార్థీ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎన్నికల అధికారి ఎ.దుర్గేష్‌ తెలిపారు. గురువారం శశి ఇంజినీరింగ్‌…

వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలి

Nov 30,2023 | 18:39

పాలకోడేరు ఎంపీపీ చంటి రాజు ప్రజాశక్తి – పాలకోడేరు ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాలంటీర్లు బాధ్యతతో పనిచేయాలని ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణ రాజు (చంటిరాజు) అన్నారు. పెన్నాడ…

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌ఐ

Nov 30,2023 | 18:37

ప్రజాశక్తి – పెనుగొండ ప్రస్తుతం దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెనుగొండ పోలీస్‌ సిబ్బంది గురువారం మైక్‌ ప్రచారం చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో…

క’వ’ర్రీ పాయింట్లు..!

Nov 30,2023 | 18:36

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ కర్రీ పాయింట్లు రోజురోజుకూ పుట్టగొడుగుల మాదిరిగా పెరిగిపోతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపు యజమానులు ప్రమాదకరమైన రసాయనాలు, కల్తీ నూనెలు, రంగులు, టేస్టింగ్‌…

ఘనంగా జయరామ కృష్ణంరాజు పుట్టినరోజు

Nov 30,2023 | 18:34

ప్రజాశక్తి – కాళ్ల కోపల్లె సొసైటీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్‌, వైసిపి పెదఅమిరం గ్రామ అధ్యక్షులు వేగేశ్న జయరామకృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు ఏలూరుపాడులో గురువారం ఘనంగా జరుపుకున్నారు.…

బాధితులకు జనసేన సాయం

Nov 29,2023 | 21:31

తాడేపల్లిగూడెం:మోదుగుంటలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులు కొనకల్ల వెంకన్న, పుష్పవతిని పరామర్శించి వారికి రూ.20 వేలు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన నాయుడు…

ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన

Nov 29,2023 | 21:30

భీమవరం :కెజిఆర్‌ఎల్‌ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్‌ డే వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ డేను పురస్కరించుకుని…

లాభసాటి వరి వంగడాలు సాగు చేయాలి

Nov 29,2023 | 21:29

భీమవరం :రైతులు లాభసాటి వరి వంగడాల సాగు చేయాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన వరి వంగడాలు…