పశ్చిమ-గోదావరి

  • Home
  • పెరగని వేతనాలు.. మారని జీవితాలు

పశ్చిమ-గోదావరి

పెరగని వేతనాలు.. మారని జీవితాలు

Mar 3,2024 | 22:35

ఆర్‌టిసి గ్యారేజీ కార్మికుల ఆవేదన ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్యలు పట్టించుకోని అధికారులు, యాజమాన్యం నేడు చలో విజయవాడ ప్రజాశక్తి – నరసాపురం ఆర్‌టిసి బస్సు…

పల్స్‌ పోలియో విజయవంతం

Mar 3,2024 | 22:34

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ప్రజాశక్తి – భీమవరం జిల్లాలో ఆదివారం చేపట్టిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. ఆదివారం ప్రారంభించిన పల్స్‌పోలియోపై…

సాగు చేసేదెంత..రుణం ఇచ్చిందెంత..!

Mar 3,2024 | 22:33

కౌలు రైతులకు పంట రుణాల మంజూరులో తీవ్ర అన్యాయంరెండు జిల్లాల్లో 70 శాతానికిపైగా సాగు కౌలురైతుల చేతుల్లోనేఈ ఆర్థిక సంవత్సరంలోనూ అరకొర రుణాలేరూ.పది వేల కోట్ల రుణ…

రోటరీ క్లబ్ సేవలు ఎనలేనివి

Mar 3,2024 | 16:25

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ-గోదావరి): రోటరీ క్లబ్ సేవలు ఎనలేనవని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ ప్రసాద్ రాజు కొనియాడారు. ఆదివారం పట్టణంలోని సీమ రోడ్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దుస్తులు…

పోలియో మహమ్మారిని తరిమికొట్టాలి : ఎంపీపీ దండు

Mar 3,2024 | 15:49

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : పోలియో మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గణపవరం మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకటరామరాజు పిలుపునిచ్చారు. పల్స్‌ పోలియో…

రక్తదానంలో యువతకు భగవాన్ ఆదర్శ : జేసు ప్రసాదు

Mar 3,2024 | 14:56

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా):రక్తదానం చేయడంలో యువతకు భగవాన్ ఆదర్శమని ప్రభుత్వాసుపత్రి ఐసిటిసి మెడికల్ కౌన్సిలర్ జే జేసు ప్రసాద్ అన్నారు. శనివారం నర్సాపురం ప్రభుత్వాసుపత్రిలో ఇండియన్ రెడ్…

పల్స్‌ పోలియోపై అవగాహాన ర్యాలీ

Mar 2,2024 | 14:30

 ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పోలియో చుక్కలు కార్యక్రమం విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ బర్రె వెంకట రమణ పిలుపునిచ్చారు. శనివారం నరసాపురం కార్యాలయం నుండి అంబేద్కర్‌…

సుందరంగా సీసీ రహదారులు

Mar 1,2024 | 12:40

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : సీసీ రహదారులను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 27వ వార్డు ధర్మపురి…

ఇళ్ళు మంజూరు చేస్తాం

Mar 1,2024 | 11:53

అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర చీఫ్ విప్ హామీ  ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : ప్రభుత్వ పరంగా ఇళ్ళు మంజూరు చేస్తామని, నష్టపరిహారాన్ని అందిస్తామని రాష్ట్ర చీఫ్…