పశ్చిమ-గోదావరి

  • Home
  • బసవ పున్నయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

పశ్చిమ-గోదావరి

బసవ పున్నయ్య ఆశయ సాధనకు కృషి చేయాలి

Apr 13,2024 | 22:36

వర్థంతి సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం ప్రజాశక్తి – భీమవరం సిపిఎం అగ్రనేత మాకినేని బసవపున్నయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేసి నేటితరం కార్యకర్తలంతా…

కారం జానకిరామ్‌కి సిపిఎం కార్యకర్తల పరామర్శ

Apr 13,2024 | 18:36

ప్రజాశక్తి-విఅర్‌ పురం: మండలంలోని చోప్పల్లి గ్రామ సిపిఎం సభ్యులు కారం జానకిరామ్‌ ఇటీవల పేరాలసిస్‌ రావడంతో వైద్యం చేయించుకుంటూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం…

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 12,2024 | 14:44

ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి పర్యాటకశాఖ రీజనల్ డైరెక్టర్  వి స్వామినాయుడు ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : సాధారణ ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా…

ఉడుకుతున్న ఉండి

Apr 12,2024 | 11:33

ప్రజాశక్తి-ఉండి: తెలుగుదేశం శ్రేణుల నిరసనలతో ఉండి ఉడుకుతుంది. ఎమ్మెల్యే మంతెన రామరాజుకే ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కొనసాగించాలని ఉండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి…

ప్రజా సమస్యలపై పోరాడే వారినే గెలిపించాలి : లోత రామారావు

Apr 11,2024 | 15:14

ప్రజాశక్తి- రంపచోడవరం :ప్రజా సమస్యలపై పోరాడే వారినే గెలిపించాలని సిపిఎం అభ్యర్థి లోతా రామారావు కోరారు. సిపిఐ, కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీలు బలపరిచిన అసెంబ్లీ సిపిఎం…

కలక్టరేట్ లో జ్యోతి రావ్ ఫూలే జన్మదిన వేడుకలు

Apr 11,2024 | 12:06

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ :  నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి, ఆనాటి పరిస్థితులని ఎదిరించి పనిచేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతి రావ్ ఫూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్…

14 డెడ్‌ లైన్‌

Apr 10,2024 | 21:51

14వ తేదీ వరకూ వచ్చిన దరఖాస్తులు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామంటున్న అధికారులు ప్రజాశక్తి – భీమవరం అటు ప్రభుత్వాలను నిలబెట్టాలన్నా.. ఇటు పడగొట్టాలన్నా నవ సమాజ నిర్మాణంతోపాటు…

నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి 

Apr 10,2024 | 14:29

 ఆచంటలో శిక్షణా తరగతుల్లో మాట్లాడుతున్న రిటర్నింగ్ అధికారి వి స్వామి నాయుడు. ప్రజాశక్తి-ఆచంట( పశ్చిమగోదావరి జిల్లా) :  ఎన్నికలలో పాల్గొనే అధికారులు సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఆచంట…

భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి

Apr 10,2024 | 08:32

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమగోదావరి జిల్లా) : భారత చైతన్య యువజన పార్టీ నరసాపురం అసెంబ్లీ అభ్యర్థి గా ఆకుల వెంకట స్వామి పేరు ప్రకటించారు. ఆ పార్టీ అధ్యక్షుడు…