పశ్చిమ-గోదావరి

  • Home
  • పంట బోదెల్లో పూడిక తొలగింపు

పశ్చిమ-గోదావరి

పంట బోదెల్లో పూడిక తొలగింపు

Dec 10,2023 | 21:54

ప్రజాశక్తి – ఆచంట తుపాన్‌ ప్రభావం వల్ల పంటపొలాల్లో నిలిచిపోయిన మురుగు నీరును బయటకు పంపేందుకు యుద్ధ ప్రతిపాదకన పనులు ప్రారంభించినట్లు వల్లూరు, భీమలాపురం సర్పంచులు నేలపూడి…

18న చలో ఢిల్లీ

Dec 8,2023 | 21:41

ప్రజాశక్తి – భీమవరం ఈ నెల 18వ తేదీన చలో ఢిల్లీని జయప్రదం చేయాలని పివి.రావు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మాపు సూర్యవరప్రసాద్‌, పొన్నమండ…

బాధిత కుటుంబానికి దాట్ల శ్రీదేవి ట్రస్ట్‌ సాయం

Dec 8,2023 | 21:40

ప్రజాశక్తి – కాళ్ల మండలంలోని కాళ్లకూరులో పేద, బడుగు, బలహీన తరగతుల వారికి చేతనైన సహాయం అందిస్తున్నారని దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ సభ్యులు ఈదా భోగేష్‌…

వర్షపు నీరు.. విద్యార్థుల అవస్థలు

Dec 8,2023 | 21:39

ప్రజాశక్తి – ఉండి మిచౌంగ్‌ తుపాను వల్ల ఉండి జెడ్‌పి హైస్కూల్‌ ఆవరణం చెరువులా మారడంతో ఇక్కట్లు తప్పట్లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.…

మురుగు డ్రైన్లను పట్టించుకోలేదు

Dec 6,2023 | 16:27

బాధితులకు భోజనాలు ఏర్పాటు ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నిమ్మల పర్యటన ప్రజాశక్తి-పాలకొల్లు : వైసీపీ ప్రభుత్వం ఈ నాలుగున్నర సంవత్సరాలలో మురుగు డ్రైన్లను పట్టించుకోకపోవడం వల్లనే పాలకొల్లు…

ఎడతెరిపిలేని వర్షం.. తీరని నష్టం

Dec 5,2023 | 21:42

   మిచౌంగ్‌ తుపాన్‌ వరి రైతుకు నష్టం మిగిల్చింది. పలుచోట్ల వరి చేలు నీటమునిగాయి. ధాన్యపు రాశులు తడిచిపోయాయి. ఈదురుగాలులకు వరి చేలు నేలకొరిగాయి. రోడ్లు జలమమం…

తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి

Dec 5,2023 | 17:56

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ మండలంలోని లంకకోడేరు, బల్లిపాడు, దగ్గులూరు, శివదేవునిచిక్కాల, తిల్లపూడి, పొలమూరు గ్రామాల్లో ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు మంగళవారం పర్యటించారు. తడిసిన ధాన్యాన్ని, ముంపునకు…

ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు

Dec 5,2023 | 17:15

రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావం వల్ల రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు…

తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో గోపీ పర్యటన

Dec 5,2023 | 16:45

ప్రజాశక్తి – పాలకొల్లు రూరల్‌ మండలంలోని బల్లిపాడు, తిల్లపూడి గ్రామాల్లోని మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపీ మంగళవారం పర్యటించారు.…