పశ్చిమ-గోదావరి

  • Home
  • వృద్ధుల ఇంట్లో రోషన్‌కుమార్‌ భోజనం

పశ్చిమ-గోదావరి

వృద్ధుల ఇంట్లో రోషన్‌కుమార్‌ భోజనం

May 10,2024 | 21:41

ప్రజాశక్తి – కామవరపుకోట మండలంలోని ఆడమిల్లి గ్రామ పంచాయతీలో కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య టిడిపి చింతలపూడి నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ పుట్టినరోజు వేడుక అంగరంగ…

సమగ్రాభివృద్ధే ధ్యేయం

May 9,2024 | 17:04

ఉండి కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థివేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ ఉండి నియోజకవర్గ సమగ్రాభివృద్దే తన ప్రధాన అజెండా అని ఇండియా బ్లాక్‌ బలపర్చిన ఉండి…

అభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా

May 9,2024 | 16:59

ఉండి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకఅష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా…

అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 9,2024 | 13:16

నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌(బుజ్జి) ప్రజాశక్తి- నరసాపురం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా అత్యధిక ప్రాధాన్యత…

ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు పెద్దపీట

May 8,2024 | 17:54

జనసేన, బిజెపి కూటమి టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి ప్రజాశక్తి-ఆగిరిపల్లి తెలుగ ుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్షలాది ఉద్యోగాల భర్తీకి సిఎం నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తారని…

‘ఉండి’లో గెలుపెవరిది?

May 8,2024 | 17:34

ప్రజాశక్తి-కాళ్ళ సార్వత్రిక ఎన్నికల పోరు హోరా హౌరీగా నడుస్తోంది. ఉండి నియోజకవర్గంలోఅధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి,ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ అభ్యర్డుల మధ్య పోటీ నువ్వా..…

రాష్టాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం

May 8,2024 | 17:03

ఇండియా బ్లాక్‌ అభ్యర్థి వేగేశ్న వెంకట గోపాలకృష్ణంరాజు ప్రజాశక్తి -కాళ్ళ కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వేగేశ్న వెంకట…

ఒక్క అవకాశమివ్వండి.. అభివృద్ధి చేస్తా

May 7,2024 | 21:26

కాంగ్రెస్‌ తాడేపల్లిగూడెం ఎంఎల్‌ఎ అభ్యర్థి మార్నీడి బాబ్జి ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని, సామాన్యుడుకి అవకాశం ఇస్తే తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసి…

పోస్టల్‌ బ్యాలెట్‌ సరళిపై ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ

May 7,2024 | 14:47

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : మంచి పాలకులను ఎంచుకునేందుకు ప్రతి ఓటు కీలకమైన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమాలతోపాటు అవగాహన కల్పిస్తున్నామని తద్వారా నూరు…