పశ్చిమ-గోదావరి

  • Home
  • జగన్నాధపురం లో సీసీ డ్రైనేజీలు ఏర్పాటు

పశ్చిమ-గోదావరి

జగన్నాధపురం లో సీసీ డ్రైనేజీలు ఏర్పాటు

Feb 24,2024 | 14:36

ప్రజాశక్తి-గణపవరం(పశ్చిమ-గోదావరి) : గణపవరం పంచాయతీ పరిధిలో గల జగన్నాధపురంలో పది లక్షల రూపాయలతో సిసి డ్రైనేజీలు నిర్మాణం పనులు గ్రామ సర్పంచ్ మూర అలంకారం భాస్కరరావు శనివారం…

తాళ్లకోడులో ఇంకెన్నాళ్లీ కష్టాలు

Feb 23,2024 | 21:55

ప్రజాశక్తి – భీమవరం ‘ఎన్నోఏళ్ల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నాం.. కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.. ఇంకా ఎన్నాళ్లీ కష్టాలు, కన్నీళ్లు’ అని…

హామీలు అమలు మరిచి.. అమానుష దాడులా?

Feb 23,2024 | 21:54

ప్రజాశక్తి – భీమవరం నాడు ప్రధాని మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఢిల్లీ వెళ్తున్న రైతులపై హర్యానా పోలీసులు దుర్మార్గంగా కాల్పులు జరిపి యువరైతు శుభ్‌కరణ్‌…

గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

Feb 23,2024 | 21:53

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ప్రజాశక్తి – భీమవరం ఎపిపిఎస్‌సి గ్రూప్‌-2 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణపై…

ప్రభుత్వ భవనాలు.. పూర్తి కాని నిర్మాణాలు

Feb 22,2024 | 22:18

మధ్యలోనే ఆగిపోయిన ఆర్‌బికె, సచివాలయాలు హెల్త్‌ సెంటర్లకు సరిపోని నిధులు అధికారుల తీరుపై ప్రజల విమర్శలు ప్రజాశక్తి – ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో రైతు భరోసా…

రైతులపై మోడీ ప్రభుత్వ దమనకాండ దారుణం

Feb 22,2024 | 22:16

ఢిల్లీలో యువరైతు మృతిపై వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి – ఏలూరు సిటీ కనీస మద్దతు ధర కోసం ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై బిజెపి, మోడీ…

ఆశ్రం ఆసుపత్రిలో డి-అడిక్షన్‌ సెంటర్‌ ప్రారంభం

Feb 22,2024 | 22:15

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌ మాదకద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించడం ద్వారా డ్రగ్స్‌ రహిత సమాజ రూపకల్పనకు ఆశ్రం హాస్పిటల్‌ డి-అడిక్షన్‌ సెంటర్‌ను ప్రారంభించింది. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో…

సచివాలయ వ్యవస్థ ద్వారా సత్వర పౌర సేవలు

Feb 22,2024 | 22:14

జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రజాశక్తి – ఉంగుటూరు సచివాలయ వ్యవస్థ ద్వారా పౌర సేవలు వేగవంతం అవుతున్నాయని, దేశానికి ఆదర్శనీయంగా ఉందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌…

జర్నలిస్టులపై దాడికి ఖండన

Feb 22,2024 | 21:35

ప్రజాశక్తి – నరసాపురం రాప్తాడులో సిఎం జగన్‌ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసాపురం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎఒ…