పశ్చిమ-గోదావరి

  • Home
  • సచివాలయ వ్యవస్థ ద్వారా సత్వర పౌర సేవలు

పశ్చిమ-గోదావరి

సచివాలయ వ్యవస్థ ద్వారా సత్వర పౌర సేవలు

Feb 22,2024 | 22:14

జెడ్‌పి చైర్‌పర్సన్‌ గంటా పద్మశ్రీ ప్రజాశక్తి – ఉంగుటూరు సచివాలయ వ్యవస్థ ద్వారా పౌర సేవలు వేగవంతం అవుతున్నాయని, దేశానికి ఆదర్శనీయంగా ఉందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌…

జర్నలిస్టులపై దాడికి ఖండన

Feb 22,2024 | 21:35

ప్రజాశక్తి – నరసాపురం రాప్తాడులో సిఎం జగన్‌ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసాపురం ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎఒ…

వాలంటీర్ల సేవలు ఎనలేనివి

Feb 22,2024 | 21:34

డిసిసిబి ఛైర్మన్‌ నరసింహరాజు ప్రజాశక్తి – ఉండి వాలంటీర్ల సేవలు ఎనలేనివని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. గురువారం మహదేవపట్నంలో మండల పరిషత్‌ అధ్యక్షులు ఇందుకూరి…

పోస్టుల్లేవు.. సమయమూ లేదు..!

Feb 22,2024 | 21:32

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి ఉమ్మడి జిల్లాలోని డిఎస్‌సి అభ్యర్థుల వేదన వర్ణనాతీతం. జిల్లాలో పరీక్ష రాసే ఉపాధ్యాయ అభ్యర్థులు వేల సంఖ్యలో ఉండగా, నోటిఫికేషన్‌లో పోస్టులు…

మాతృ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని వినతి

Feb 22,2024 | 16:12

పెదబయలు : కువి కొండ మరియు ఆదివాసి ఒరియా భాషలో బోధిస్తున్న మాతఅ బహుభాష ఉపాధ్యాయులకు కనీస వేతతనం రూ.26,000 ఇవ్వాలని ఆదివాసి గిరిజన సంఘం మండల…

జనసేనలోకి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

Feb 22,2024 | 15:37

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా): జనసేనలో చేరుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. గురువారం ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.…

జనసేన గూటికి కొత్తపల్లి సోదరులు

Feb 21,2024 | 10:56

ప్రజాశక్తి-నరసాపురం : మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయడు జనసేన లో చేరనున్నారు.మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో ఈ నెలాఖరు లోగా కొత్తపల్లి సుబ్బరాయడు,…

ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి

Feb 19,2024 | 22:25

స్పందన కార్యక్రమంలో ఎఎస్‌పి స్వరూపరాణి ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌ ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్‌పి స్వరూపరాణి…

‘పోలవరం’లో మళ్లీ పులి

Feb 19,2024 | 22:23

ప్రజాశక్తి – పోలవరం పోలవరం మండ లంలో ప్రగడపల్లి పంచాయతీ గార్లగొయ్య సమీపంలో పంట పొలాల్లో సోమవారం పులి పాదముద్రలు కనిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు…