పశ్చిమ-గోదావరి

  • Home
  • ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు త్వరగా చేపట్టాలి

పశ్చిమ-గోదావరి

ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు త్వరగా చేపట్టాలి

Jan 6,2024 | 22:25

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – కాళ్ల ఓటరు నమోదు, తొలగింపు, జాబితాలో మార్పులు త్వరితగతిన భారత ఎన్నికల కమిషన్‌ సూచనల మేరకు పరిష్కరించాలని కలెక్టరు పి.ప్రశాంతి…

ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు

Jan 6,2024 | 22:23

సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం ప్రజాశక్తి – భీమవరం ఆదర్శప్రాయుడు, అమరజీవి, స్వాతంత్య్ర సమరయోధుడు రైతు, ప్రజా ఉద్యమ నేత అన్నే వెంకటేశ్వరరావు అని సిపిఎం జిల్లా…

సంఘ సేవకులు రంగసాయికి పూర్ణ కుంభ పురస్కారం

Jan 6,2024 | 22:24

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ ఈ నెల ఐదో తేదీన రాజమండ్రిలో ఆంధ్ర సర్వసత పరిషత్‌, చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో…

విద్యను అందరూ ప్రోత్సహించాలి

Jan 6,2024 | 22:22

డిఇఒ ఆర్‌వి.రమణ ప్రజాశక్తి – కాళ్ల విద్యను అందరూ ప్రోత్సహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్‌వి.రమణ అన్నారు. మండలంలోని కోపల్లెలో ఎస్‌ఎండిఆర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐక్య…

స్పందించకుంటే ఉద్యమం మరింత ఉధృతం

Jan 6,2024 | 22:16

మున్సిపల్‌ కార్యాలయాలను ముట్టడించిన మున్సిపల్‌ కార్మికులు 12వ రోజుకు సమ్మె ప్రజాశక్తి – తణుకు రూరల్‌ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన అమలు చేసేంతవరకూ ఉద్యమం ఆగదని సిఐటియు…

నిరసనల హోరు.. నేతలు బేజారు..!

Jan 7,2024 | 16:08

‘క్యాలెండర్‌ మారిందిగాని కష్టాలు మాత్రం తీరలేదంటున్నారు జిల్లాలోని వివిధ తరగతుల ప్రజలు. కొత్త ఏడాదొచ్చి వారం రోజులవుతోంది. అయితే తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనబాటలో ఉన్న…

హక్కుల పై అవగాహనుండాలి

Jan 5,2024 | 21:06

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రామ్‌ సుందర్‌ రెడ్డి ప్రజాశక్తి – భీమవరం వినియోగదారుల హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎస్‌.రామ్‌…

2,439 మందికి రూ.3.78 కోట్ల లబ్ధి

Jan 5,2024 | 21:05

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ప్రజాశక్తి – భీమవరం సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా మంజూరు చేసి జిల్లాలో 2,439 మందికి రూ.3.78 కోట్ల లబ్ధి చేకూరిందని జిల్లా…

30, 31న తణుకులో..కల్లు గీత కార్మిక సంఘ రాష్ట్ర మహాసభలు

Jan 5,2024 | 21:04

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ ఆంధ్రప్రదేశ్‌ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు ఈ నెల 30, 31వ తేదీల్లో తణుకులో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ తెలిపింది.…