పశ్చిమ-గోదావరి

  • Home
  • పోలింగ్‌ కేంద్రాలు… ఓటర్ల ఇబ్బందులు

పశ్చిమ-గోదావరి

పోలింగ్‌ కేంద్రాలు… ఓటర్ల ఇబ్బందులు

May 13,2024 | 23:18

సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో 236 పోలింగ్‌ బూత్‌లు…

అన్నమో.. రామచంద్రా..!

May 12,2024 | 20:16

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 213 పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి పంపిణీ చేసేందుకు ఏలూరు కోటదిబ్బపై ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో…

ఓటు వేసేయండిలా..

May 12,2024 | 20:14

ప్రజాశక్తి – ఉంగుటూరు ఈ నెల 13న మన రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాబోయే ఐదేళ్లపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు పాలించాలో నిర్ణయించే ముఖ్య ఎన్నికలు ఇవి.…

పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

May 12,2024 | 14:33

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్‌ కు తగిన ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను…

ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి

May 11,2024 | 22:21

నరసాపురం పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు పియూష్‌ శుక్ల ప్రజాశక్తి – భీమవరం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించాలని నరసాపురం పార్లమెంట్‌…

ముగిసిన ఎన్నికల ప్రచారం

May 11,2024 | 21:45

ప్రజాశక్తి – ఆచంట సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో తెరపడింది. ఆఖరి రోజు శనివారం టిడిపి కూటమి అభ్యర్థి పితాని సత్యనారాయణ తనయుడు పితాని భానుచందర్‌…

వైసిపి వస్తే మన భూములు గల్లంతే

May 11,2024 | 21:13

టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి రాధాకృష్ణ తణుకురూరల్‌:రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వస్తే మన భూములన్నీ లాక్కుంటారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం…

అత్యంత అప్రమత్తంగా ఉండండి

May 11,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం సాధారణ ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలక దశలో ఉందని, ఈ నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి సుమిత్‌కుమార్‌ అన్నారు.…

కూటమితోనే అభివృద్ధి

May 10,2024 | 21:43

ప్రజాశక్తి – తణుకురూరల్‌ అభివృద్ధి, సంక్షేమం టిడిపి కూటమితోనే సాధ్యమని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శుక్రవారం తణుకు మండలం కొమరవరం, మహాలక్ష్మీచెరువు,…