పశ్చిమ-గోదావరి

  • Home
  • క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

పశ్చిమ-గోదావరి

క్రీడల పట్ల ఆసక్తి చూపాలి

May 19,2024 | 21:54

ఉప సర్పంచి సుబ్రహ్మణ్యం ప్రజాశక్తి – పెనుగొండ గ్రామాల్లో క్రీడల పట్ల ఆసక్తి కనబర్చాలని, చెడు అలవాట్లకు దూరం చేయడానికి దోహదపడుతుందని ఉప సర్పంచి సుబ్రహ్మణ్యం అన్నారు.…

ఉచిత కంటి వైద్య శిబిరంలో 86 మందికి పరీక్షలు

May 19,2024 | 21:52

ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం లయన్‌ పదం కుమార్‌ గుప్తా(డిస్ట్రిక్ట్‌ డిప్యూటీ గవర్నర్‌) ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరంలో 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.…

అలుపెరగని పోరాట యోధుడు సుందరయ్య

May 19,2024 | 13:46

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం :  తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసిన యోధుడు సుందరయ్యని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి కర్రీ నాగేశ్వరరావు అన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు,తెలంగాణా…

వేసవి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

May 18,2024 | 19:05

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్‌ బాబు ప్రజాశక్తి – పాలకొల్లు వేసవి శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్‌ బాబు…

వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేసుకోవాలి

May 18,2024 | 19:03

జిల్లా వైద్యశాఖ అధికారి మహేశ్వరరావు ప్రజాశక్తి – గణపవరం వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా తీసుకోవాలని జిల్లా వైద్యశాఖ అధికారి డి.ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం గణపవరం…

చలివేంద్రం ఏర్పాటు

May 18,2024 | 19:02

ప్రజాశక్తి – నరసాపురం వేసవిలో బాటసారులు దాహం తీర్చేందుకు వేములదీవి గొందిమూల సెంటర్‌లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేములదీవి కాపులకొడప వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయానికి నడిచి వెళ్లే…

ఆర్‌టిసి ప్రయాణికులకు బహుమతులు

May 18,2024 | 19:00

ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు ప్రజాశక్తి – తాడేపల్లిగూడెం ఆర్‌టిసి బస్సుల్లో ప్రయాణం చేయండి.. బహుమతులను పొందండని తాడేపల్లిగూడెం ఆర్‌టిసి డిపో గ్యారేజ్‌ ఇన్‌ఛార్జి కె.చిట్టిబాబు…

డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టాలి

May 17,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం టౌన్‌ వర్షాలు ప్రారంభం కాకముందే పట్టణంలోని డ్రెయినేజీల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్యామల అధికారులకు సూచించారు. శుక్రవారం…

ఆరోగ్య సురక్షతో మెరుగైన వైద్యం

May 17,2024 | 21:11

ప్రజాశక్తి – ఉండి ఆరోగ్య సురక్షతో ప్రతి ఒక్కరికీ మరింత మెరుగైన వైద్యం అందుతుందని డాక్టర్‌ పి.లక్ష్మీసునంద అన్నారు. శుక్రవారం మండలం పాములపర్రు గ్రామంలో నిర్వహించిన ఆరోగ్య…