అన్నమయ్య-జిల్లా

  • Home
  • ప్రశాంతంగా ఏపి పాలిసెట్ పరీక్ష

అన్నమయ్య-జిల్లా

ప్రశాంతంగా ఏపి పాలిసెట్ పరీక్ష

Apr 27,2024 | 16:38

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఏపి పాలిసెట్ ప్రవేశ పరీక్ష స్థానిక అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్…

తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి : ఎంపీడీవో

Apr 27,2024 | 14:54

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : మండలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఎంపీడీవో పరమేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కలకడ మండల పరిషత్‌ కార్యాలయం…

రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదే : మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి

Apr 27,2024 | 09:19

ప్రజాశక్తి – రామసముద్రం (మదనపల్లి నియోజకవర్గం- అన్నమయ్య జిల్లా) : దేశ చరిత్రలో రాష్ట్ర సచివాలయాన్ని సైతం అప్పులకు తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి…

ఉపాధికి నీలినీడలు

Apr 26,2024 | 21:43

ప్రజాశక్తి-రాయచోటి/చాపాడు/పోరుమామిళ్ల ఉపాధి కూలీలకు అధిక ఎండలకు తిప్పలు తప్పడం లేదు. అందుకు అనుగుణంగా అలవెన్సులు, సేద తీరేందుకు వసతి కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. కేంద్రంలోని బిజెపి…

నామినేషన్ల పరిశీలన పూర్తి

Apr 26,2024 | 21:39

ప్రజాశక్తి- కడప ప్రతినిధి కడప పార్లమెంట్‌ ఎన్నికల బరిలో 14 మంది నిలిచారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం 32 దరఖాస్తులను స్క్రూటినీ చేసింది. 18…

వైసిపికి ఓట్లడిగే అర్హత లేదు : ‘మలిశెట్టి’

Apr 26,2024 | 21:31

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ వైసిపి నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. శుక్రవారం జనసేన పార్టీ కార్యాలయంలో…

బాబు, పవన్‌ గాలిమాటలు మానాలి : ‘ఆకేపాటి’

Apr 26,2024 | 21:29

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ గాలి మాటలు మానా లని, ఓడిపోతామని అక్కసుతోనే తమపై చెడు…

వైభవంగా శ్రీకోదండరాముడి పుష్పయాగం

Apr 26,2024 | 21:27

ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్ప యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4.00 గంటలకు సుప్ర భాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ…

సంక్షేమమే వైసిపి ఎజెండా:ఎంపీ

Apr 26,2024 | 21:20

ప్రజాశక్తి- రైల్వేకోడూరు రాష్ట్ర సంక్షేమమే వైసిపి ఎజెండా అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బజారులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైస్‌…