అక్రమంగా తరలిపోతున్న మట్టి
ప్రజాశక్తి-వాల్మీకిపురం కొందరు అక్రమార్కులు చెరువుల్లో మట్టిని తరలిస్తూ.. లక్షలు గడిస్తున్నా.. అధికార యంత్రాంగం పట్టించుకోకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు చోటు చేసుకొంటున్నాయి. మండలంలోని జర్రావారిపల్లి చెరువులో…