అన్నమయ్య-జిల్లా

  • Home
  • 24న రాజంపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రాక

అన్నమయ్య-జిల్లా

24న రాజంపేటకు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ రాక

Apr 17,2024 | 21:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొనేందుకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రానున్నారు. ఈ మేరకు…

కూటమి అభ్యర్థులను గెలిపించండి : టిడిపి నాయకులు ఆర్‌ జె.వెంకటేష్‌

Apr 17,2024 | 12:08

ప్రజాశక్తి-నిమ్మనపల్లి (అన్నమయ్య) : తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్‌ భాష, రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌ కుమార్‌ రెడ్డి లను…

గొంతెండుతోంది..!

Apr 16,2024 | 21:57

కడప, అన్నమయ్య జిల్లాల్లో దాహార్తి దావానలంగా విస్తరిస్తోంది. కడప కార్పొరేషన్‌ ఐదు రోజులకు, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఎనిమిది రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేస్తుండడం…

ప్రజలను మోసగించిన జగన్‌

Apr 16,2024 | 21:55

ప్రజాశక్తి-పీలేరు/మదనపల్లెఐదేళ్లుగా ప్రజలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నికల్లో ఓడించాలని పిసిసి ధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. మంగళవారం అన్నమయ్య జిల్లా పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లెలో బస్సుయాత్ర నిర్వహించారు.…

ఒంటిబ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Apr 16,2024 | 21:50

ప్రజాశక్తి-ఒంటిమిట్టఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈ నెల 317 నుంచి 25వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మో త్సవాలకు మంగళవారం రాత్రి శాస్త్రో క్తంగా అంకురార్పణ…

విద్యార్థికి న్యాయం జరిగే వరకూ పోరాటం

Apr 16,2024 | 21:40

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నమాచార్య ఇంజి నీరింగ్‌ కళాశాలలో సోమవారం అనుమానాస్పదంగా మృతి చెందిన బీటెక్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థిని రీను మహంక్‌కు సంపూర్ణ…

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు : ఎస్‌పి

Apr 16,2024 | 21:37

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 22న నిర్వహించనున్న సీతారాముల వారి కల్యాణానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ అన్నారు. మంగళవారం…

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం :’దాసరిపల్లి’

Apr 16,2024 | 21:18

ప్రజాశక్తి-తంబళ్లపల్లి తనకు ఒక అవకాశం ఇచ్చి తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజక వర్గాన్ని పారిశ్రామికంగా, వ్యవసా యపరంగా, అన్నిరంగంలో అభివద్ధి చేసి చూపిస్తానని టిడిపి ఎమ్మెలే అభ్యర్థి…

పులివెందుల చేరిన ఎంపీ అభ్యర్థుల ఇవిఎంలు

Apr 16,2024 | 21:15

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన లోక్‌సభ అభ్యర్థుల ఇవిఎంలు సోమవారం రాత్రి పులివెందుల పట్టణానికి చేరాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జెఎన్‌టియు…