అధికారంలోకి వస్తే ‘అన్నమయ్య’ను పూర్తి చేస్తాం
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వరదలకు పూర్తిగా కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం రాజంపేటలో సిద్ధం బహిరంగ…