అన్నమయ్య-జిల్లా

  • Home
  • న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

అన్నమయ్య-జిల్లా

న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Mar 12,2024 | 21:17

ప్రజాశక్తి – కడప అర్బన్‌ గ్రామ పంచాయతీలకు చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు దారి మళ్లించి, గ్రామాల అభివద్ధిని నిర్వీర్యం చేసి, పంచాయితీ సర్పంచ్‌లను ఉత్సవ…

రెవెన్యూ ఉద్యోగి భూ ఆక్రమణ

Mar 12,2024 | 21:16

ప్రజాశక్తి-వాల్మీకిపురం ఓ రెవెన్యూ ఉద్యోగి 2.72 సెంట్లు భూమిని ఆక్రమించుకొని యథేశ్ఛగా వ్యవసాయం చేసుకుంటున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు చోటు…

ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు : కలెక్టర్‌

Mar 12,2024 | 21:15

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై పటిష్ట ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ నోడల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో సాధారణ ఎన్నికల నిర్వహణపై…

పట్టణ అభివద్ధి, సుందరీకరణే ధ్యేయం : ‘గడికోట’

Mar 12,2024 | 21:14

ప్రజాశక్తి రాయచోటి రాయచోటి పట్టణ అభివద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని గుణ్ణికుంట్ల రహదారి మార్గంలో రింగ్‌ రోడ్డు-పెమ్మాడపల్లె చేరువుకట్ట వరకు…

‘పేదలకు మెరుగైన వైద్య సేవలు’

Mar 12,2024 | 21:12

ప్రజాశక్తి-పీలేరు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పీలేరు, కెవి పల్లి మండలాల వైసిపి బాధ్యులు పెద్దిరెడ్డి సుధీర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. కంభంవారిపల్లె…

అభివృద్ధికి నిదర్శనం పులివెందుల

Mar 11,2024 | 21:07

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌/వేంపల్లె/కడపపులివెందుల అభివృద్ధి రాష్ట్రానికే ఆదర్శ నీయమని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఒక్కరోజు జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులలో రూ.861.84 కోట్లతో నిర్మించిన పది…

ఎన్నికల బాండ్లను బహిరంగపరచాలి

Mar 11,2024 | 21:05

ప్రజాశక్తి-మదనపల్లి ఎన్నికల బాండ్లను బహిరంగపరచి నిజా నిజాలు ప్రజలకు తెలపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు అన్నారు. ఎలక్ట్రోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడించకుండా కుట్ర చేస్తున్న మోడీ…

ప్రణాళిక అనుసరిస్తే తల్లీబిడ్డా క్షేమం : డాక్టర్‌

Mar 11,2024 | 21:04

ప్రజాశక్తి-పీలేరు గర్భిణులు క్రమం తప్పక వైద్య పరీక్షలు చేసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డ, తల్లి క్షేమంగా ఉంటారని డాక్టర్‌ చంద్రశేఖర్‌ నాయక్‌ గఠిణీే స్త్రీలకు విజ్ఞప్తి చేశారు.…

విద్యాభివృద్ధికి అధిక నిధులు : మంత్రి పెద్దిరెడ్డి

Mar 11,2024 | 21:03

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె (పుల్లంపేట) దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద విద్యార్థుల సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి…