అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

అన్నమయ్య-జిల్లా

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Dec 22,2023 | 21:00

ప్రజావక్తి-బి.కొత్తకోట గణిత మేధావి శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతిని పురస్కరిం చుకొని బి.కొత్తకోట పట్టణం,బెంగళూరు రోడ్డులోని సుంకు జూనియర్‌ కళాశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు.…

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :’గడికోట’

Dec 22,2023 | 20:57

ప్రజాశక్తి-గాలివీడు వైసిపి ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్ళాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన మండల…

ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

Dec 21,2023 | 21:23

ప్రజాశక్తి – చాపాడుట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒలు రవిశంకర్‌, వంశీకృష్ణ తెలిపారు. కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గురువారం ఎంఇఒలు, సర్పంచ్‌ మహబూబ్‌బీ పంపిణీ…

ఆగని పోరు.. నినాదాల హోరు

Dec 21,2023 | 21:12

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 10వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

అంబేద్కర్‌ ఆశయ సాధనకు అలుపెరుగని పోరాటం

Dec 21,2023 | 21:10

ప్రజాశక్తి – రాయచోటి విశ్వ విజ్ఞాని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆశయమైన సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం పోరాటం చేయడం గొప్ప విషయమని ఆ…

విద్యార్థులు ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి : గడికోట’

Dec 21,2023 | 21:05

ప్రజాశక్తి – రాయచోటి దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో టెక్నాలజీతో కూడిన విద్యను అందిస్తున్నారని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని మాసాపేట జిల్లా…

ఉద్యోగ భద్రత కల్పించాలి

Dec 21,2023 | 21:03

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారం రెండవ రోజుకు చేరింది. సమ్మెకు మద్దతుగా ఎస్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్‌రెడ్డి మద్దతు…

స్టేడియానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం : కలెక్టర్‌

Dec 21,2023 | 21:01

ప్రజాశక్తి- రాయచోటి నక్కావాండ్లపల్లెలో ఏర్పాటు చేసిన క్రికెట్‌ స్టేడియానికి అంత ర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని నక్కావాండ్లపల్లిలో…

రాజులో విజ్ఞాన ప్రదర్శన

Dec 21,2023 | 15:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజు పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, సీ ఈ ఓ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో…