అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా కుమార్ యాదవ్

అన్నమయ్య-జిల్లా

ఏపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా కుమార్ యాదవ్

May 18,2024 | 14:46

ప్రజాశక్తి-కలికిరి: ఏపీటీఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా కలికిరికి చెందిన పోతినేని కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రాయచోటిలో ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం రాష్ట్ర…

మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి మృతి

May 18,2024 | 14:43

నివాళులర్పించిన టీడీపీ జాతీయనేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి దంపతులు  ప్రజాశక్తి-కలికిరి: కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ టిడిపి సీనియర్ నాయకులు రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి…

రక్తదానంతో చిన్నారికి బాసట

May 18,2024 | 13:08

ప్రజాశక్తి – బి.కొత్తకోట : చికిత్స పొందుతున్న ఓ చిన్నారికి యంగ్ ఇండియా సేవా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు తగాది రాజశేఖర్…

ఇవిఎం స్ట్రాంగ్‌ రూములకు పటిష్ట భద్రత :కలెక్టర్‌

May 17,2024 | 20:25

ప్రజాశక్తి-రాయచోటి ఇవిఎం స్ట్రాంగ్‌ రూములకు పటిష్ట భద్రత కల్పించినట్లు జిల్లా కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇవిఎంల స్ట్రాంగ్‌ రూములు, ఓట్ల…

బిపి కంట్రోల్‌లో ఉంటే.. ఆరోగ్యం సురక్షితం- ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫైరోజా బేగం

May 17,2024 | 20:23

ప్రజాశక్తి-వాల్మీకిపురం మంచి ఆహారపు అలవాట్లను పాటించి, బిపిని కంట్రోల్‌లో ఉంచుకుంటే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని స్థానిక ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఫైరోజా బేగం అన్నారు. శుక్రవారం ప్రపంచ…

నిర్వహణ కొరవడి.. సమస్యల ఒరవడి..!

May 17,2024 | 20:17

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ జిల్లాలో కీలకమైన రాజంపేట ఆర్‌టిసి బసాండ్‌ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా…

ఖరీఫ్‌ సాగుకు కసరత్తు!

May 17,2024 | 20:15

ప్రజాశక్తి – కడప ప్రతినిధి జిల్లా ఖరీఫ్‌-2024 యాక్షన్‌ప్లాన్‌ సిద్ధమైంది. జిల్లా వ్యవ సాయశాఖ 1.85,716 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు కసరత్తు చేస్తోంది. గతేడాది 1.92…

లెక్కలు వేస్తూ..అంచనాకు వస్తూ..!

May 17,2024 | 20:11

ప్రజాశక్తి-పీలేరు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు, ఓటమిపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా…

1.42 కోట్ల ప్యాకేజీ సాధించిన నిఖిత

May 17,2024 | 11:45

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వేకోడూరు పట్టణానికి చెందిన మాచినేని నిఖిత అమెరికాలో 1.42 కోట్ల రూపాయల ప్యాకేజీతో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించింది. కోడూరు పట్టణానికి చెందిన ప్రముఖ…