అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఎన్జీవో అసోసియేషన్‌ కార్యదర్శిగా రవీంద్ర వర్మ

అన్నమయ్య-జిల్లా

ఎన్జీవో అసోసియేషన్‌ కార్యదర్శిగా రవీంద్ర వర్మ

Dec 23,2023 | 15:32

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ కార్యదర్శిగా రవీంద్ర వర్మను ఎన్నుకున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ తాలూకా అధ్యక్షులు పి.ఓబులేసు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

ఒంటి కాలిపై అంగన్వాడీల నిరసన

Dec 23,2023 | 14:36

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీల చేపట్టిన నిరసన శనివారం నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ఆయాలు ఒంటి…

రహదారులు దిగ్బంధం

Dec 22,2023 | 21:19

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి 11వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

మాదకద్రవ్యాల నిర్మూలనలోవిద్య, వైద్య శాఖల పాత్ర కీలకం : జెసి

Dec 22,2023 | 21:18

ప్రజాశక్తి-రాయచోటి మాదకద్రవ్యాల నిర్మూలనలో వైద్య, విద్య శాఖల అధికారుల పాత్ర కీలకమని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌…

కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐగా ఎదిగిన సుమతి

Dec 22,2023 | 21:05

ప్రజాశక్తి-నిమ్మనపల్లె పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం కలిగి ఉంటే ఎంతటి లక్షాన్నైనా సాధించవచ్చునని కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఎస్‌ఐ ఉద్యోగానికి ఎంపికైన మహిళా కానిస్టేబుల్‌ సుమతి నిరూపించారు.…

16 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Dec 22,2023 | 21:02

ప్రజాశక్తి-పీలేరు అక్రమంగా తరలిస్తున్న 16 ఎర్రచందనం దుంగలతో పాటు కారును స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి డివిజనల్‌ పీలేరు అటవీ శాఖ నిఘా విభాగం డిఎఫ్‌ఒ ఎం. శివకుమార్‌…

ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

Dec 22,2023 | 21:00

ప్రజావక్తి-బి.కొత్తకోట గణిత మేధావి శ్రీనివాస్‌ రామానుజన్‌ జయంతిని పురస్కరిం చుకొని బి.కొత్తకోట పట్టణం,బెంగళూరు రోడ్డులోని సుంకు జూనియర్‌ కళాశాలలో గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు.…

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి :’గడికోట’

Dec 22,2023 | 20:57

ప్రజాశక్తి-గాలివీడు వైసిపి ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకె ళ్ళాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొ న్నారు. శుక్రవారం మండల కేంద్రంలో జరిగిన మండల…

ట్యాబ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

Dec 21,2023 | 21:23

ప్రజాశక్తి – చాపాడుట్యాబ్‌లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఇఒలు రవిశంకర్‌, వంశీకృష్ణ తెలిపారు. కస్తూరిబా పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు గురువారం ఎంఇఒలు, సర్పంచ్‌ మహబూబ్‌బీ పంపిణీ…