అన్నమయ్య-జిల్లా

  • Home
  • ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలు 

అన్నమయ్య-జిల్లా

ప్రశాంత వాతావరణంలో 10 పరీక్షలు 

Mar 18,2024 | 11:12

ప్రజాశక్తి-కలకడ: మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో మొదలైనట్లు కస్టోడియన్ మునీంద్ర నాయక్ తెలిపారు. మండలంలో 10వ తరగతి పరీక్షలు కలకడ జిల్లా పరిషత్ ఉన్నత…

10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం

Mar 18,2024 | 11:06

ప్రజాశక్తి-పీలేరు: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. పీలేరు పట్టణంలో ఏడు పరీక్ష కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని తలుపుల, రేగళ్ళులో మరో రెండు పరీక్షా కేంద్రాలలో…

వైసిపి అభ్యర్థులు వీరే

Mar 16,2024 | 22:18

ప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వేంపల్లి మండలం ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ ఘాట్‌…

మోగిన నగరా

Mar 16,2024 | 22:13

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ శని వారం సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఎన్నికల…

ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలి

Mar 16,2024 | 22:11

ప్రజాశక్తి-రాయచోటి త్వరలో జరగబోయే సాధారణ ఎన్నికలు అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌…

వైసిపిని మరోమారు ఆదరించండి :’చింతల’

Mar 16,2024 | 21:16

ప్రజాశక్తి-కలికిరి వైసిపి ప్రభుత్వాన్ని మరోమారు ఆదరించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎంపిటిసి బోగేష్‌ సొంత నిధులతో ఏర్పాటు చేసిన బొలెరో ఎన్నికల ప్రచార వాహనాన్ని…

ప్రాంగణ ఎంపికల్లో 30 మంది ఎంపిక

Mar 16,2024 | 12:41

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో శనివారం సైంటిఫిక్ ఎర్నివా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో సుమారు 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు కళాశాల…

వైసీపీలో టికెట్ల టెన్షన్‌

Mar 15,2024 | 21:12

ప్రజాశక్తి – కడప ప్రతినిధివైసిపిలో టికెట్ల టెన్షన్‌ నెలకొంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్‌ నేడో, రేపో ప్రకటన వెలువడనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి తుది…

ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Mar 15,2024 | 21:09

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 16 నుంచి అంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవ…