ఇవిఎం, స్ట్రాంగ్ రూములకు పటిష్ట భద్రత : కలెక్టర్
ప్రజాశక్తి-మదనపల్లె ఇవిఎం, స్ట్రాంగ్ రూములను భద్రతపరంగా మరింత పటిష్టవంతం చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లిలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల,…
ప్రజాశక్తి-మదనపల్లె ఇవిఎం, స్ట్రాంగ్ రూములను భద్రతపరంగా మరింత పటిష్టవంతం చేయాలని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మదనపల్లిలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల,…
ప్రజాశక్తి-మదనపల్లి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరించాలని సిపిఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరగబోవు ఓట్…
పీలేరు తహశీల్దారు కార్యాలయం వద్ద జెఏసి ధర్నా ప్రజాశక్తి-పీలేరు (అన్నమయ్య) : ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయీలను వెంటనే చెల్లించాలని పీలేరు జెఏసి డిమాండ్ చేసింది.…
గ్రామీణ బంద్ ప్రశాంతంగా ముగిసింది. కడప, అన్నమయ్య జిల్లాల్లోని వామపక్ష రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో కలిసి సిఐటియు, ఎఐటియుసి, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ నియోజకవర్గం లో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. జడ్పి చైర్మన్, వైసిపి అసెంబ్లీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, మున్సిపల్…
ప్రజాశక్తి-రామాపురం ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రధాన ఉద్దేశమని విద్యుత్ శాఖ ఎస్ఇ రమణ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రామాపురంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను పరిశీలించారు.…
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో ఉపాధి హామీ పను లను విస్తృతంగా కల్పించాలని, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీని త్వరితగతిన పూర్తి చేయా లని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ సంబంధిత అధికారులను…
ప్రజాశక్తి – కడప అర్బన్ తిరుమల తొలిగడపగా ప్రసిద్ధిగాంచిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేతుడైన అఖిలాండ…