అన్నమయ్య-జిల్లా

  • Home
  • పంట నష్టాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి

అన్నమయ్య-జిల్లా

పంట నష్టాన్ని పకడ్బందీగా నమోదు చేయాలి

Dec 19,2023 | 20:54

ప్రజాశక్తి – రాయచోటి జిల్లాలో మిచౌంగ్‌ తుపాన్‌ ప్రభావంతో జరిగిన పంట నష్టాన్ని పకడ్బందీగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి…

విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలి : డిఇఒ

Dec 19,2023 | 20:53

ప్రజాశక్తి – రాయచోటి విద్యార్థులలో శాస్త్రీయ దక్పథం పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్‌ పురుషోత్తం అన్నారు. మంగళవారం స్థానిక జడ్‌పి ఉన్నత పాఠశాలలో మండల స్థాయి…

యువగళంకు భారీగా తరలివెళ్లిన టిడిపి నేతలు

Dec 19,2023 | 12:35

ప్రజాశక్తి – రాజంపేట అర్బన్‌ (అన్నమయ్య) : రాజంపేట టిడిపి పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌ రాజు ఆధ్వర్యంలో బుధవారం విజయనగరం జిల్లా పోలిపల్లి లో జరిగే…

పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి : యల్లటూరు

Dec 18,2023 | 15:05

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పార్టీ గెలుపే లక్ష్యంగా కృషిచేసి జనసేనను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు సైనికుడిలా పోరాడాలని మాజీ డి ఆర్ డి ఏ అధికారి, రాజంపేట…

అంగన్వాడీలలో తగ్గని ఆగ్రహం

Dec 18,2023 | 15:02

ఆర్డీవో కార్యాలయం ముట్టడి, ర్యాలీ.. ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీలు చేపడుతున్న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా సోమవారం సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట ర్యాలీ…

గొప్ప పరిపాలనాధక్షుడు శ్రీకృష్ణదేవరాయులు

Dec 17,2023 | 21:45

ప్రజాశక్తి- మదనపల్లి శ్రీకష్ణ దేవరాయులు గొప్ప పరిపాలన దక్షుడని మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మదనపల్లె రూరల్‌ మండలం బసినకొండ పంచాయతీ, పుంగనూరు రోడ్డులో…

బిసిల అభివద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : ‘చమర్తి’

Dec 17,2023 | 21:35

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ బిసిల అభివద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని టిడిపి బిసిసగర సాధికార రాష్ట్ర కన్వీనర్‌ జంపన వీర శ్రీనివాస్‌, రాజంపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్‌రాజు…

అంగన్వాడీ సమ్మెకు యుటిఎఫ్ సంఘీభావం

Dec 17,2023 | 17:10

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మెకు ఆదివారం రాజంపేటలో యుటిఎఫ్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల పోరాటాలకు మద్దతుగా పాల్గొంటు…

అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలి

Dec 17,2023 | 16:10

ప్రజాశక్తి-పీలేరు: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందాలన్నా కాంగ్రెస్ రావాలని పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. మార్పు కావాలి…