అన్నమయ్య-జిల్లా

  • Home
  • విద్యార్థులకు ప్రాక్టికల్ అధ్యయనం చాలా అవసరం

అన్నమయ్య-జిల్లా

విద్యార్థులకు ప్రాక్టికల్ అధ్యయనం చాలా అవసరం

Mar 6,2024 | 12:37

ప్రజాశక్తి-పీలేరు: విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు ప్రాక్టికల్ అవగాహన చాలా అవసరమని పీలేరు ఎంజెఆర్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అవినాష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

Mar 5,2024 | 16:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్ ను నియమించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి…

కట్టుదిట్టంగా ‘పది’ పరీక్షలు : డిఇఒ

Mar 4,2024 | 21:30

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18 వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా…

హాస్టల్‌ విద్యార్థుల సంక్షేమం ప్రభుత్వానికి పట్టదా? : ఎస్‌ఎఫ్‌ఐ

Mar 4,2024 | 21:29

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ విద్యార్థుల సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదా అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ కళాశాల ఆవరణలో…

ముంపు బాధితులకు పూర్తి సహకారం : కలెక్టర్‌

Mar 4,2024 | 21:28

ప్రజాశక్తి-ఓబులువారిపల్లి మంగంపేట ముంపు బాధితులకు కేటాయించిన అర్‌అర్‌-5 లేఅవుట్లను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ తెలిపారు. సోమవారం మండలంలోని మంగంపేట గ్రామ పంచాయతీ కాపువల్లి,…

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం : ఎంపీ

Mar 4,2024 | 21:27

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఈడిగపాలెం వార్డులో రూ.80లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య…

ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

Mar 4,2024 | 16:26

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రాజంపేట పట్టణంలోని ఈడిగ పాలెం వార్డులో రూ 80…

నిరంతర విద్యుత్‌ సరఫరానే ధ్యేయం

Mar 3,2024 | 21:20

ప్రజాశక్తి – కడప ప్రతినిధి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయడమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. జెఎల్‌ఎంల నుంచి గ్రేడ్‌-2 అధికారుల వరకు వారానికి రెండు దఫాలుగా సమీక్ష చేయడంతో…

డేటా సైన్స్‌పై అవగాహన అవసరం

Mar 3,2024 | 21:19

ప్రజాశక్తి- మదనపల్లి మదనపల్లి సమీపంలో ఉన్న ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు డేటా సైన్స్‌ సాధనాలపై ఉపయోగాలను అవగాహన కల్పించడానికి…