ఎంసిసిని పకడ్బందీగా అమలు చేయాలి
ప్రజాశక్తి-రాయచోటి ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్ అభిషిక్తి కిషోర్ అధికారులకు…
ప్రజాశక్తి-రాయచోటి ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్ అభిషిక్తి కిషోర్ అధికారులకు…
ప్రజాశక్తి-సంబేపల్లె(రాయచోటి) కూటమితోనే బిసిల అభ్యున్నతి సాధ్యమవుతుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్రెడ్డి అన్నారు. గురువారం సంబేపల్లెలో జయహో బిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాంప్రసాద్రెడ్డికి బిసి నాయకులు…
ప్రజాశక్తి-మదనపల్లి అంగళ్లు సమీపంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సైబర్ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో టెక్నికల్ సింపోజియంను ఏర్పాటు చేశారు.…
ప్రజాశక్తి-రాయచోటి రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. గురువారం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లెలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గురువారం కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జి మధు ఆధ్వర్యంలో 2024 స్పోర్ట్స్ మీట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. యువతీ…
వైసిపికి ఓటేయకపోతే సంక్షేమానికి పాతరేచిన్నాన్న హంతకునికి మద్దతు ఇస్తున్నదెవరో అందరికీ తెలుసుపేదల శత్రువులను ఓడించాలని పిలుపుమేమంతా సిధ్ధం సభలో వైఎస్.జగన్మోహన్రెడ్టిప్రజాశక్తి-కడప ప్రతినిధి/ప్రొద్దుటూరు/వేంపల్లె/ఎర్రగుంట్లకేంద్రంలోని బిజెపి, టిడిపి, జనసేన పొత్తు…
రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్డిఎతో కలయికఅధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేస్తాం- మదనపల్లె ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడుప్రజాశక్తి-మదనపల్లె రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అని…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ఒంటిపూట బడుల నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్న శ్రీసాయి విద్యాలయ, భారతీయ విద్యానికేతన్, అక్షర పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని…
ప్రజాశక్తి-బి.కొత్తకోట రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తండ్రికి భోజనం…