అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఎంసిసిని పకడ్బందీగా అమలు చేయాలి

అన్నమయ్య-జిల్లా

ఎంసిసిని పకడ్బందీగా అమలు చేయాలి

Mar 28,2024 | 21:30

ప్రజాశక్తి-రాయచోటి ఎన్నికల కోడ్‌ అమలులో ఉందని ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎంసిసి నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్‌ అభిషిక్తి కిషోర్‌ అధికారులకు…

బిసిల అభ్యున్నతే లక్ష్యం : ‘మండిపల్లి’

Mar 28,2024 | 21:29

ప్రజాశక్తి-సంబేపల్లె(రాయచోటి) కూటమితోనే బిసిల అభ్యున్నతి సాధ్యమవుతుందని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. గురువారం సంబేపల్లెలో జయహో బిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాంప్రసాద్‌రెడ్డికి బిసి నాయకులు…

టెక్నికల్‌ సింపోజియం విద్యార్థులకు ఉపయోగం

Mar 28,2024 | 21:27

ప్రజాశక్తి-మదనపల్లి అంగళ్లు సమీపంలోని మిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సైబర్‌ సెక్యూరిటీ) విభాగం ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో టెక్నికల్‌ సింపోజియంను ఏర్పాటు చేశారు.…

కోడ్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌

Mar 28,2024 | 21:26

ప్రజాశక్తి-రాయచోటి రాజకీయ పార్టీలు నిర్వహించే ప్రచార కార్యక్రమాలకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలియజేశారు. గురువారం…

ఫార్మసీ కళాశాలలో స్పోర్ట్స్ మీట్

Mar 28,2024 | 11:54

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బోయిన పల్లెలోని అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో గురువారం కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జి మధు ఆధ్వర్యంలో 2024 స్పోర్ట్స్ మీట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. యువతీ…

మోసపోతే ఆంథకారమే

Mar 27,2024 | 22:21

వైసిపికి ఓటేయకపోతే సంక్షేమానికి పాతరేచిన్నాన్న హంతకునికి మద్దతు ఇస్తున్నదెవరో అందరికీ తెలుసుపేదల శత్రువులను ఓడించాలని పిలుపుమేమంతా సిధ్ధం సభలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్టిప్రజాశక్తి-కడప ప్రతినిధి/ప్రొద్దుటూరు/వేంపల్లె/ఎర్రగుంట్లకేంద్రంలోని బిజెపి, టిడిపి, జనసేన పొత్తు…

రాయలసీమ ద్రోహి జగన్‌

Mar 27,2024 | 21:42

రాష్ట్ర అభివృద్ధి కోసమే ఎన్‌డిఎతో కలయికఅధికారంలోకి రాగానే మదనపల్లిని జిల్లా చేస్తాం- మదనపల్లె ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడుప్రజాశక్తి-మదనపల్లె రాయలసీమ ద్రోహి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని…

‘ప్రయివేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి’

Mar 27,2024 | 21:40

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ఒంటిపూట బడుల నిబంధనలు తుంగలో తొక్కుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాలలు నడుపుతున్న శ్రీసాయి విద్యాలయ, భారతీయ విద్యానికేతన్‌, అక్షర పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని…

స్నేహితుడికి తోడుగా వెళ్లి…రోడ్డు ప్రమాదంలో ‘పది’ విద్యార్థి మృతి

Mar 27,2024 | 21:39

ప్రజాశక్తి-బి.కొత్తకోట రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తండ్రికి భోజనం…