అన్నమయ్య-జిల్లా

  • Home
  • అభివృద్ధి, సంక్షేమం వైసిపితోనే సాధ్యం:’గడికోట’

అన్నమయ్య-జిల్లా

అభివృద్ధి, సంక్షేమం వైసిపితోనే సాధ్యం:’గడికోట’

Apr 4,2024 | 21:04

ప్రజాశక్తి-చిన్నమండెం రాష్ట్రంలో అబివృద్ధి, సంక్షేమం వైసిపితోనే సాధ్యమని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిన్నమండెం కలిబండ గ్రామంలో జడ్‌పి మాజీ వైస్‌ చైర్మన్‌ దేవనాధరెడ్డితో…

బిసిలే టిడిపికి వెన్నుముక :’మండిపల్లి’

Apr 4,2024 | 21:03

ప్రజాశక్తి-రామాపురం మండలంలో రాచపల్లి పంచాయితీ గంగనేరు క్వాటర్స్‌లో గురువారం ఏర్పాటుచేసిన జయహో బిసి సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాయచోటి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి…

సీట్ల కోసం.. ఎన్ని ఫీట్లో…!!

Apr 4,2024 | 13:22

ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదే… తగిన మూల్యం తప్పదంటున్న ప్రయాణికులు ప్రజాశక్తి-పీలేరు : ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలనుకునే ప్యాసింజర్లకు బస్సుల్లో సీట్ల కోసం ఫీట్లు తప్పడం…

ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటర్ల బాధ్యత

Apr 4,2024 | 13:20

ప్రజాశక్తి-పీలేరు: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పీలేరు నియోజకవర్గం ఓటరు నమోదు అధికారిణి, హెచ్ఎన్ఎస్ఎస్…

ఎపిఎండిసి అసిస్టెంట్‌ మేనేజర్‌ను సస్పెండ్‌ చేయాలి : ‘సిటు’

Apr 3,2024 | 21:54

ప్రజాశక్తి-ఓబులవారిపల్లె ఎపిఎండిసి సంస్థ మంగంపేట బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ హెచ్‌ఆర్‌డిగా విధులు నిర్వర్తిస్తున్న నారాయణరెడ్డి అవినీతి పరాకాష్టకు చేరిందని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్‌.చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. స్థానిక…

జమకాని నిధులు.. పింఛనుదారుల పడిగాపులు

Apr 3,2024 | 21:52

ప్రజాశక్తి-పీలేరు సామాజిక పింఛన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరిమహిళలు సచివాలయాల వద్ద పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛను కోసం వేచి…

‘అన్నమాచార్య’లో సిజిఆర్‌ టాలెంట్‌ మీట్‌ ప్రారంభం

Apr 3,2024 | 21:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో బుధవారం సిజిఆర్‌ (చైతన్య జ్ఞాన రత్న) టాలెంట్‌ మీట్‌-2024 ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

టిడిపికి పూర్వ వైభవం తీసుకొస్తాం – మండిపల్లి, సుగవాసి

Apr 3,2024 | 21:49

ప్రజాశక్తి-రాయచోటి నియోజకవర్గంలో టిడిపికి పూర్వవైభవం తీసుకువచ్చి చరిత్రను తిరగరాస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి సుగవాసి ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. బుధవారం…

‘ఎంజెఆర్‌’లో ఘనంగా జెనిత్‌ 2కె24

Apr 3,2024 | 21:48

ప్రజాశక్తి-పీలేరు పీలేరులోని ఎంజెఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో జెనిత్‌ 2కె 24 నేషనల్‌ స్టూడెంట్స్‌ టెక్నికల్‌ సింపోజియం ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం స్థానిక…