అన్నమయ్య-జిల్లా

  • Home
  • భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాతి సంబరాలు

అన్నమయ్య-జిల్లా

భోగి మంటలతో ప్రారంభమైన సంక్రాతి సంబరాలు

Jan 14,2024 | 10:39

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ప్రతి ఏడాది జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పండుగ భోగి మంటలతో ఆదివారం తెల్లవారుజాము నుంచే ఘనంగా ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఇంటి…

గుంజీలు తీస్తూ వినూత్న నిరసన

Jan 13,2024 | 21:12

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ వేతనాలు పెంచకుండా ‘మేము పెంచినప్పుడు మాత్రమే మీరు తీసుకోవాలి’ ప్రభుత్వ విధానం సరైంది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.ఎ.రామాంజులు పేర్కొన్నారు.…

పల్లెబాటపట్టణం

Jan 13,2024 | 21:09

పల్లెబాట పట్టింది. తెలుగింటి పెద్ద పండుగ సంక్రాంతి. ఇటువంటి ప్రాకృతిక, సాంస్కృతిక పండుగను ఇంటిల్లిపాదీ జరుపుకోనుండడంతో పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఖాళీ కావడం పరిపాటి. దేశంలోని…

అంగన్‌’వేడి’

Jan 13,2024 | 21:04

అంగన్వాడీ ఉద్యమం వేడెక్కుతోంది. కడప, అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ల ఎదుట గతంలో ఎన్నడూ లేని విధంగా సడలని పట్టుదలతో ఉద్య మాన్ని పతాకస్థాయికి చేరుకుంది. 33 రోజులుగా…

పేద ప్రజల్లో వెలుగులు నింపాలన్నదే కేకే రెడ్డి లక్ష్యం

Jan 13,2024 | 16:11

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అనే సూక్తిని అక్షరాల నిజం చేసి చూపిస్తూ ఎంతోమంది నిరుపేదల కుటుంబాలలో వెలుగులు…

అంతా ఆర్భాటమే!

Jan 12,2024 | 21:20

ప్రజాశక్తి-రాయచోటి జిల్లా కేంద్రమైన రాయచోటిలో సాగుతున్న భూగర్భ డ్రెయినేజీ పనులు మూడు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా మారాయి. రూ.236 కోట్లతో పనులు…

సమస్యలు పరిష్కరిస్తేనే విధుల్లోకి..

Jan 12,2024 | 21:18

ప్రజాశక్తి-రాయచోటి సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె విరమించమని, సమస్యలు పరిష్కరిస్తేనే విధుల్లో చేరతామని అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పేర్కొన్నారు. అంగన్వాడీ చేస్తున్న సమ్మె శుక్రవారం నాటికి 32వ…

వాడీవేడిగా మున్సిపల్‌ బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం

Jan 12,2024 | 21:17

ప్రజాశక్తి-మదనపల్లి స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ మనూ జారెడ్డి అధ్యక్షతన జరిగిన బడ్జెట్‌ కౌన్సిల్‌ సమావేశం వాడీవేడిగా సాగింది. ఈ సందర్భంగా అధికార పక్షానికి చెందిన…

పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలి : కలెక్టర్‌

Jan 12,2024 | 21:14

ప్రజాశక్తి-రాయచోటి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వంద శాతం కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని…