అన్నమయ్య-జిల్లా

  • Home
  • రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

అన్నమయ్య-జిల్లా

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

Apr 12,2024 | 07:50

ప్రజాశక్తి -కలకడ (అన్నమయ్య) : ఆటో, టాటాఎసి ఢీకొట్టుకోవడంతో ఇద్దరికి గాయాలైన ఘటన గురువారం రాత్రి కలకడ మండలంలోని బాలయ్యగారిపల్లి పంచాయతీ వద్ద చిత్తూరు- కర్నూలు జాతీయ…

హ్యాట్రిక్‌ కొడతారా!

Apr 11,2024 | 21:19

వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థులు హ్యాట్రిక్‌ సాధించడంపై అందరి దృష్టీ నిలిచింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి ప్రతిఘటన లేకుండా విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో…

ఘనంగా రంజాన్‌ వేడుకలు

Apr 11,2024 | 21:13

ప్రజాశక్తి కడప అర్బన్‌ దైవభక్తి, శాంతి సమైక్యతకు, సోదర స్నేహ భావాలు, దానధర్మాలు వంటి దివ్య సుగుణాల పరిమళభరిత సారమే ‘ఈద్‌-ఉల్‌-ఫితర్‌’ (రంజాన్‌ పర్వదినం) వేడుక ప్రత్యేకతని…

నేడు ఒంటిమిట్టలోకోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Apr 11,2024 | 21:08

ప్రజాశక్తి-ఒంటిమిట్టఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌…

భక్తిశ్రద్ధలతో రంజాన్ పర్వదిన వేడుకలు 

Apr 11,2024 | 09:14

 ప్రార్థనల్లో పాల్గొన్న వేలాది మంది ముస్లిం సోదరులు ప్రజాశక్తి – బి.కొత్తకోట : పవిత్ర రంజాన్ పర్వదినాన్ని తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట మండలంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో…

భానుడి భగభగలు

Apr 10,2024 | 21:40

ప్రజాశక్తి-పుల్లంపేట భానుడి భగభగతో ప్రజలు అల్లాడు తున్నా రు.ఉక్కపోత చికాకు పుట్టిస్తోంది. వడగల్పులు వెంటా డుతున్నాయి. ఈ వేసవి ఏప్రిల్‌ ప్రారంభం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు.…

తగ్గిన దిగుబడులు…పాడి రైతు దిగాలు

Apr 10,2024 | 21:32

ప్రజాశక్తి-చాపాడు వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని…

తగ్గిన దిగుబడులు…పాడి రైతు దిగాలు

Apr 10,2024 | 21:29

ప్రజాశక్తి-చాపాడు వ్యవసాయం తర్వాత జిల్లా ప్రజల ప్రధాన జీవనాధారం పాడి పరిశ్రమ. రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు పాడి ద్వారా జీవనం సాగిస్తున్నారు. పాలను సేకరిస్తూ వాటిని…

వామ్మో.. ముక్క ముట్టలేం..!

Apr 10,2024 | 21:21

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ మాంసం ధరలు దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్‌లో మాంసం ధరలు సామాన్యులకు షాకిస్తున్నాయి. ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.280 పైనే పలుకుతోంది.…