అన్నమయ్య-జిల్లా

  • Home
  • స్నేహితుడికి తోడుగా వెళ్లి…రోడ్డు ప్రమాదంలో ‘పది’ విద్యార్థి మృతి

అన్నమయ్య-జిల్లా

స్నేహితుడికి తోడుగా వెళ్లి…రోడ్డు ప్రమాదంలో ‘పది’ విద్యార్థి మృతి

Mar 27,2024 | 21:39

ప్రజాశక్తి-బి.కొత్తకోట రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…తండ్రికి భోజనం…

‘పది’ పరీక్ష కేంద్రాల్లో డివైఇఒ తనిఖీ

Mar 27,2024 | 21:17

ప్రజాశక్తి-నిమ్మనపల్లి మండలంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను మదనపల్లి డివైఇఒ శ్రీరామ్‌ పురుషోత్తం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత…

తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి :ఆర్‌డి

Mar 27,2024 | 21:16

ఒప్రజాశక్తి-వీరబల్లి మండల వ్యాప్తంగా తాగునీటికి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్‌డిఒ మోహన్‌రావు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పోలు చిన్నారెడ్డిగారిపల్లి సమీపంలో ఉన్న మాండవ్య నదిని,…

నిధులు ఇవ్వలేని సమావేశాలు ఎందుకు?

Mar 27,2024 | 21:15

-మండల సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన సర్పంచ్‌లుప్రజాశక్తి-నిమ్మనపల్లె గ్రామాల అభివద్ధికి నిధులు ఇవ్వలేని సమావేశాలు మాకెందు కంటూ సర్పంచ్‌లు వెళ్లిపోయిన సంఘటన నిమ్మనపల్లి సర్వసభ్య సమా వేశంలో బుధవారం…

– నేడు మదనపల్లికి చంద్రబాబు నాయుడు- సిఎఎ, ఎన్‌ఆర్‌సి పట్ల స్పష్టతనిచ్చే అవకాశం-

Mar 26,2024 | 21:34

రాజంపేట నుంచి భారీగా సమీకరణప్రజాశక్తి – కడప ప్రతినిధి టిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. టిడిపి జాతీయ అధ్య క్షులు నారా చంద్రబాబునాయుడు బుధ వారం…

నేడు ఇడుపులపాయకు వైఎస్‌ జగన్‌

Mar 26,2024 | 21:23

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సుయాత్ర ష ప్రొద్దుటూరులో మేమంతా సిద్ధం సభప్రజాశక్తి – కడప ప్రతినిధి వైసిపి సార్వత్రిక ఎన్నికల శంఖరావాన్ని మోగించింది. వైసిపి అధ్యక్షులు…

సమస్యాత్మక కేంద్రాలపై గట్టి నిఘా

Mar 26,2024 | 21:16

ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి/క్రైమ్‌ ”కర్నూలు రేంజ్‌ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసు బలగాల ద్వారా గట్టి నిఘాను ఏర్పాటు చేశాం. నాలుగు జిల్లాల పరిధిలో…

చిన్న పిల్లల కిడ్నాప్‌ ముఠా పరార్‌

Mar 26,2024 | 21:14

ప్రజాశక్తి-వాల్మీకిపురం చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు ఓ ముఠా ప్రయత్నించి.. స్థానికుల వద్ద దేహశుద్ధి చేయించుకొని.. పరారైన సంఘటన సోమవారం రాత్రి 10 గంటలకు పట్టణంలోని నాయక్‌వీధిలో…

ఆత్మహత్యలపై న్యాయ విచారణ చేపట్టాలి

Mar 26,2024 | 21:11

ప్రజాశక్తి – కడప అర్బన్‌ మాధవరం గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు భూ సమస్య కారణంగా ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనపై సమగ్రమైన న్యాయవిచారణ కలెక్టర్‌ ఆధ్వర్యంలో…