రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు : పిసిసి
ప్రజాశక్తి-కలికిరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కూటమి తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తుల సిరెడ్డి విమర్శించారు. కలికిరిలో…
ప్రజాశక్తి-కలికిరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల కూటమి తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాయని పిసిసి మీడియా చైర్మన్ ఎన్.తుల సిరెడ్డి విమర్శించారు. కలికిరిలో…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ఈ నెల 24, 25, 26వ తేదీలలో కన్యాకుమారిలో జరిగిన జాతీయ స్థాయి కర్రసాము ఛాంపియన్షిప్లో ప్రతిభ చాటి పథకాలు సాధించారని మాస్టర్లు రెడ్డి…
ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి) : రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోటకు చెందిన టిడిపి…
పూల భాస్కర్ ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : మాధవరంలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుని మృతి చెందడానికి రెవెన్యూ అధికారులే కారణమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర…
ప్రజాశక్తి – బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం, పెద్దతిప్పసముద్రం మండలం పరిధిలోని రంగసముద్రంలో సోమవారం ఎస్ఐ రవీందర్ బాబు ఆధ్వర్యంలో కేంద్ర బలగాల పోలీసులతో తనిఖీలు నిర్వహించారు.…
ప్రజాశక్తి – కడప ప్రతినిధికాంట్రాక్టు పోస్టుల భర్తీలో అవకతవకల పర్వం కొనసాగుతూనే ఉంది. 2023 డిసెంబర్లో జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల, మానసిక, కేన్సర్ కేర్్, పులివెందుల…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ సీటును జనసేన పార్టీకి కేటాయించాలని ఆ పార్టీ నాయకులు కోలాటం హరికష్ణ, కత్తి సుబ్బరాయుడు, ఆకుల…
ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ ఒంటిమిట్టకడప జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరం చేనేత కుటుంబ ఆత్మహత్య ఘటన కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం కేంద్ర…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : అంతర్జాతీయ టీబీ దినోత్సవం సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మోహన్ రావు, డి ఎం హెచ్ ఓ డాక్టర్ చెన్న కృష్ణ ఆధ్వర్యంలో…