అన్నమయ్య-జిల్లా

  • Home
  • సిఎం జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి : మాజీ ఎమ్మెల్యే

అన్నమయ్య-జిల్లా

సిఎం జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలి : మాజీ ఎమ్మెల్యే

Mar 7,2024 | 14:18

ప్రజాశక్తి-మదనపల్లె (అన్నమయ్య) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్‌ బాష డిమాండ్‌ చేశారు. టిడిపి ఆఫీసులో…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కలెక్టర్‌

Mar 6,2024 | 21:19

ప్రజాశక్తి-రాయచోటి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. 2023 ఖరీఫ్‌లో వర్షాభావం (కరువు), డిసెంబర్‌లో మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల…

స్కానింగ్‌ సెంటర్లలో ఆకస్మిక తనిఖీ

Mar 6,2024 | 21:18

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ పట్టణంలోని స్కానింగ్‌ సెంటర్లను అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ శైలజ తనిఖీ చేశారు. ప్రతి ఒక స్కానింగ్‌ సెంటర్లో రికార్డులను…

బిసిల సాధికారతే టిడిపి లక్ష్యం : ‘బత్యాల’

Mar 6,2024 | 21:17

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ బిసిల సాధికారతే టిడిపి లక్ష్యమని, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్రాయుడు పేర్కొ న్నారు. బుధవారం బత్యాల భవన్‌లో…

వైకల్యంపై ఆత్మవిశ్వాసం గెలుస్తుంది : ‘గడికోట’

Mar 6,2024 | 21:16

ప్రజాశక్తి-రాయచోటి విభిన్నప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ ఆవరణంలో రాయచోటి నియోజకవర్గంలోని విభిన్నప్రతిభావంతులకు బ్యాటరీ…

జిఎంసి పోస్టుల భర్తీలో ఇష్టారాజ్యం

Mar 6,2024 | 21:10

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లా ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీలో ఇష్టారాజ్యం నడుస్తోంది. జిల్లా వైద్యకళాశాల పరిధిలోని మానసిక, క్యాన్సర్‌, సూపర్‌స్పెషాలిటీ, పులివెందుల వైద్య…

విద్యార్థులకు ప్రాక్టికల్ అధ్యయనం చాలా అవసరం

Mar 6,2024 | 12:37

ప్రజాశక్తి-పీలేరు: విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు ప్రాక్టికల్ అవగాహన చాలా అవసరమని పీలేరు ఎంజెఆర్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అవినాష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్…

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్

Mar 5,2024 | 16:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్(అన్నమయ్య) : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ టీసీసీ అధికార ప్రతినిధిగా పూల భాస్కర్ ను నియమించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనకు ఈ పదవి రావడానికి…

కట్టుదిట్టంగా ‘పది’ పరీక్షలు : డిఇఒ

Mar 4,2024 | 21:30

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 18 వ తేదీ నుంచి 30 తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలను అత్యంత కట్టుదిట్టంగా, పకడ్బందీగా చేపట్టాలని జిల్లా…