విఆర్ఎల సమస్యలు పరిష్కరించండి
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ప్రభుత్వం విఆర్ఎల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేట సబ్ కలెక్టర్…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ ప్రభుత్వం విఆర్ఎల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేట సబ్ కలెక్టర్…
ప్రజాశక్తి – రాయచోటి టౌన్ మున్సిపల్ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మున్సి పల్…
ప్రజాశక్తి-పీలేరు కాంగ్రెస్ పార్టీ139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పీలేరులో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్ ఆధ్వర్యంలో పీలేరులో కేక్కట్ చేసి, బాణసంచా కాల్చి…
ప్రజాశక్తి-పీలేరు కుష్టువ్యాధి నిర్దారణ, నిర్మూలనకు ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్ రమేష్రెడ్డి తెలిపారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాండ్ల గ్రామంలో స్పర్శ లేని…
ప్రజాశక్తి-రాయచోటి జిల్లాకు సంబంధించిన ఇవిఎంలను భద్రపరిచిన గోడన్ వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు…
ప్రజాశక్తి-రైల్వే కోడూరు(అన్నమయ్య-జిల్లా) : విద్యా రంగంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్ జి ఎఫ్ అండర్ -19 జిల్లా కార్యదర్శి శారద తెలియజేశారు. 27, 28వ తేదీలలో…
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె బుధవారం నాటికి 16వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…
ప్రజాశక్తి-రాయచోటి టౌన్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రతిపక్షంలో ఉండి పాదయాత్రలో మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరుతూ బుధవారం రెండవ రోజు నిరసన ర్యాలీ…
ప్రజాశక్తి-రాయచోటి/టౌన్ మా కోర్కెలు కాదు, న్యాయంగా ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాబిర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ ఇచ్చిన…