అన్నమయ్య-జిల్లా

  • Home
  • వైభవంగా శ్రీకోదండరాముడి పుష్పయాగం

అన్నమయ్య-జిల్లా

వైభవంగా శ్రీకోదండరాముడి పుష్పయాగం

Apr 26,2024 | 21:27

ప్రజాశక్తి-ఒంటిమిట్ట ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం సాయంత్రం పుష్ప యాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 4.00 గంటలకు సుప్ర భాతంతో స్వామివారి మేల్కొలిపి ఆలయ…

సంక్షేమమే వైసిపి ఎజెండా:ఎంపీ

Apr 26,2024 | 21:20

ప్రజాశక్తి- రైల్వేకోడూరు రాష్ట్ర సంక్షేమమే వైసిపి ఎజెండా అని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బజారులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైస్‌…

వైభవంగా శ్రీకోదండరాముడి చక్రస్నానం

Apr 25,2024 | 22:16

ప్రజాశక్తి – ఒంటిమిట్టవైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం నేత్రపర్వంగా జరిగింది. విశేష సంఖ్యలో…

అధికారం ఇస్తే రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తాం

Apr 25,2024 | 22:14

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌/రైల్వేకోడూరుఎన్‌డిఎ కూటమి అధికారంలోకి వస్తే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేస్తామని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌…

పులివెందుల నా ప్రాణం

Apr 25,2024 | 22:11

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/రూరల్‌పులివెందుల నా సొంత గడ్డ ఇది అంటే నా ప్రాణమని, శత్రువులతో చేతులు కలిపిన వారు వైయస్సార్‌ వారసులు అవుతారా, కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణా…

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకుందాం

Apr 25,2024 | 22:07

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్రంలోని బిజెపిని, రాష్ట్రంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పార్టీలు, వైసిపి అభ్యర్థులను ఓడిద్దామని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. గురువారం…

సంతృప్తికరంగా ఎన్నికల ఏర్పాట్లు : పరిశీలకులు

Apr 25,2024 | 22:01

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై భారత ఎన్నికల సంఘం జిల్లాకు కేటాయించిన ఎన్నికల పరిశీలకులు సంతప్తి వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక రాయ చోటి…

ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోండి- చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌

Apr 25,2024 | 21:57

ప్రజాశక్తి-మదనపల్లి ఆంధ్రప్రదేశ్‌లోని పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ప్రమాద బీమా పాలసీని ప్రవేశపెట్టినట్లు చీఫ్‌ పోస్ట్మాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని…

నేడు పులివెందులలో వైఎస్‌.జగన్‌ నామినేషన్‌

Apr 24,2024 | 21:45

ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ ముఖ్యమంత్రి వైఎస.్‌ జగన్మోహన్‌రెడ్డ్డి గురు వారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయ నున్నారు. ఉదయం 7:45 గంటలకు సిఎం తన…