అన్నమయ్య-జిల్లా

  • Home
  • అవసరం లేని వస్తువులు స్ట్రాంగ్‌ రూమ్‌లో తొలగించాలి : జెసి

అన్నమయ్య-జిల్లా

అవసరం లేని వస్తువులు స్ట్రాంగ్‌ రూమ్‌లో తొలగించాలి : జెసి

Jan 10,2024 | 21:02

ప్రజాశక్తి-రాయచోటి జిల్లాలోని ఖజానా కార్యాలయాల స్ట్రాంగ్‌ రూములలో వివిధ ప్రభుత్వ శాఖలు భద్రపరిచిన అవసరం లేని వస్తువులు తొలగించాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ సంబంధిత అధికారులకు…

హామీలను అమలు చేయాల్సిందే

Jan 10,2024 | 21:00

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.చెన్నయ్య, సి.రాంబాబు…

విజ్‌ డమ్‌ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

Jan 10,2024 | 15:48

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : మండలంలోని గాంధీ నగర్‌లో గల విజ్‌డమ్‌ సీబీఎస్‌ఈ హై స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ…

ఒంటి కాలిపై నిల్చొని నిరసన

Jan 9,2024 | 21:14

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 29వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు : యుటిఎఫ్‌

Jan 9,2024 | 21:03

ప్రజాశక్తి-పీలేరు ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలను ఆపలేరని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సదాశివరెడ్డి తెలిపారు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బకాయీలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ,…

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

Jan 9,2024 | 21:01

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ సమగ్ర శిక్ష అభియాన్‌ ఉద్యోగుల రాష్ట్రవ్యాప్త సమ్మె మంగళవారం 21వ రోజుకు చేరింది. స్థానిక కలెక్టరేట్‌ వద్ద సమగ్ర శిక్ష ఉద్యోగులు…

మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Jan 9,2024 | 20:47

ప్రజాశక్తి-వీరబల్లి మండలంలో జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్‌ ఆధ్వర్యంలో టి.సుండుపల్లి, వీరబల్లిలో జనసేన మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో…

ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలు :ఎమ్మెల్యే

Jan 9,2024 | 20:41

ప్రజాశక్తి-నిమ్మనపల్లి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు ప్రజల చెంతకే ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొ న్నారు. మంగళవారం…

ఎస్మా జీవో2ను రద్దు చేయాలి : సిఐటియు

Jan 9,2024 | 16:33

ప్రజాశక్తి-రైల్వేకోడూరు (అన్నమయ్యజిల్లా) : అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన సమ్మెకు, మద్దతుగా, సిఐటియు ఆధ్వర్యంలో, టోల్గేట్‌ గాంధీ విగ్రహం వద్ద ఉదయం ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.…