అన్నమయ్య-జిల్లా

  • Home
  • మన పంతం… టీబి అంతం…

అన్నమయ్య-జిల్లా

మన పంతం… టీబి అంతం…

Mar 24,2024 | 13:01

ప్రజాశక్తి-కలకడ: మన పంతం.. టిబి వ్యాధి అంతం చేయడమేనని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జవహర్ బాబు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య…

నీటి ఎద్దడి నివారణకు చర్యలు : కలెక్టర్‌

Mar 23,2024 | 22:03

ప్రజాశక్తి-రాయచోటి రాబోవు వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ సంబంధిత…

మాధవరంలో విషాదం

Mar 23,2024 | 22:00

ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య రైలు కింద పడి భర్త..ఉరేసుకుని భార్య, కుమార్తె.. రెవెన్యూ అధికారులు మోసం చేశారని బలవన్మరణం ప్రజాశక్తి-ఒంటిమిట్ట కొత్తమాధవరానికి చెందిన పాలసుబ్బారావు (47)…

గౌస్ బాషా సేవలు ప్రశంసనీయం

Mar 23,2024 | 16:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి మరియు మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్ బాషా సేవలు ప్రశంసనీయమని ఊటుకూరు ఎంపీటీసీ నాగ చంద్రశేఖర్…

తాటాకు చెప్పుళ్లకు బెదిరేది లేదు

Mar 23,2024 | 14:37

చట్ట ప్రకారం కోర్టులోనే తెల్చుకుంటా   మోదుగుల పెంచలయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఇటీవల ఒంటరి మహిళ షర్మిల టీడీపీ సీనియర్ నాయకులు, శ్రీ అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్…

నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలి : కలెక్టర్‌

Mar 22,2024 | 21:17

ప్రజాశక్తి-రాయచోటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి రోజువారి నివేదికలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు పంపించాలని జిల్లా…

కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో చేరొద్దు : ఎస్‌ఎఫ్‌ఐ

Mar 22,2024 | 21:16

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ కార్పొరేట్‌ చదువులు పిల్లల జీవితాలకు ఉరితాళ్లని, ఆర్భాటాల కోసం పిల్లలను కార్పొరేట్‌ కళాశాలల్లో చేర్చి వారి జీవితాలు నాశనం చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు…

ఆదరించండి అభివద్ధి చేసి చూపుతాం

Mar 22,2024 | 21:14

ప్రజాశక్తి-పీలేరు వైసిపి ప్రభుత్వాన్ని ఆదరించి జగన్మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించి రాష్ట్రాన్ని అభివద్ధి బాటలో నడపడానికి అందరం తోడ్పాటు అందిద్దామని పీలేరు, కెవి పల్లి మండలాల వైసిపి…

వైసిపి అరాచకాలను తిప్పికొట్టాలి

Mar 22,2024 | 21:10

ప్రజాశక్తి-కలసపాడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసే నియంతృత్వ పరిపాలనను, అరాచకాలను ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా తిప్పి కొట్టాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు…