అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య-జిల్లా

ఏప్రిల్‌ 16 నుంచి కోదండరాముడి బ్రహ్మోత్సవాలు

Mar 15,2024 | 21:09

ప్రజాశక్తి-ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 16 నుంచి అంగ రంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మోత్సవ…

దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి : ‘సిటు’

Mar 15,2024 | 21:07

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ విద్యుత్‌ సంస్థలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ కె.రెడ్డెప్పరెడ్డి మీద దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సిఐటియు జిల్లా…

సమస్యల పరిష్కారమే ఎజెండా

Mar 15,2024 | 14:41

మండల సర్వసభ్య సమావేశం ప్రజాశక్తి – బి.కొత్తకోట : సమస్యల పరిష్కారమే ఎజెండాగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది.శుక్రవారం జరిగిన ఈ…

నిరంకుశ బిజెపిని గద్దె దించడమే లక్ష్యం 

Mar 14,2024 | 13:04

ఏఐటీయూసీ, సీఐటీయూ, బికేఎంయు ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : నిరంకుశ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఇందుకు కార్మిక, కర్షక, ప్రజాసంఘాలు కలిసి రావాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్మెస్…

నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభం 

Mar 14,2024 | 12:45

భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి ప్రజాశక్తి – బి.కొత్తకోట : తంబళ్లపల్లి శాసనసభ్యులు శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మండలంలోని 3 కోట్ల 2…

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం

Mar 13,2024 | 21:29

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షకుల, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిఐటియు, ఎఐటియుసి, రైతు సంఘం, బికెఎంయు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర…

తెలుగుజాతి విలువైన రత్నం మొల్ల

Mar 13,2024 | 21:28

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ తెలుగుజాతి విలువైన రత్నం మహా కవయిత్రి మొల్ల అని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం రాయచోటి పట్టణంలోని బంగ్లా సమీపంలో…

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : జెసి

Mar 13,2024 | 21:26

ప్రజాశక్తి-రాయచోటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. బుధవారం దేశ ప్రధాని నరేంద్రమోడీ పీఎం-సూరజ్‌…

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం : కార్మిక సంఘాలు

Mar 13,2024 | 12:34

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షకుల, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సిఐటియు, ఏఐటియుసి, రైతు సంఘం, బికేఎంయు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర…