అన్నమయ్య-జిల్లా

  • Home
  • కలకడలో 363మంది ఇంటర్ పరీక్షలకు హాజరు

అన్నమయ్య-జిల్లా

కలకడలో 363మంది ఇంటర్ పరీక్షలకు హాజరు

Mar 1,2024 | 12:35

ప్రజాశక్తి-కలకడ: 2023-24 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనట్లు సీఎస్ ఎం రమణయ్య తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం నిర్వహించిన…

8 గంటలకే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు

Mar 1,2024 | 11:32

ప్రజాశక్తి-పీలేరు : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు ఉదయం 8 గంటల నుంచే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.…

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

Feb 29,2024 | 21:12

ప్రజాశక్తి – రాయచోటి ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రారం భంకానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 150 ప్రభుత్వ, ప్రయివేట్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో ప్రభుత్వ 24, ఎయిటెడ్‌ 1,…

వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత

Feb 29,2024 | 21:11

ప్రజాశక్తి-పీలేరు దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి వైద్యరంగానికి అధిక ప్రాదాన్యతనిస్తూ పేదలకు మెరుగైన వైద్యసేవలందిస్తున్నారని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట ఎంపీ…

టిడిపి టికెట్‌ ‘బత్యాల’కే…?

Feb 29,2024 | 21:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ రాజంపేట అసెంబ్లీ టిడిపి టికెట్‌ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడికే వరించినట్లు సమాచారం. గురువారం బత్యాల పట్టణంలోని బలిజపల్లె గంగమ్మ ఆలయం…

అధిష్టానం నిర్ణయాన్ని గౌరవించాలి

Feb 29,2024 | 21:05

ప్రజాశక్తి-మదనపల్లి అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు చమర్తి జగన్‌మోహన్‌రాజు అన్నారు. గురువారం స్థానిక టిడిపి పార్లమెంట్‌ కార్యాలయంలో…

విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలి : డిఇఒ

Feb 28,2024 | 21:44

ప్రజాశక్తి-రాయచోటి పదో తరగతి పరీక్షలు రాసి విద్యార్థులు ఒత్తిడిని అధిగమించాలని జిల్లా విద్యా శాఖ అధికారి శివ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సాయి స్కూల్‌లో విద్యార్థులను…

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : జెసి

Feb 28,2024 | 21:43

ప్రజాశక్తి-రాయచోటి రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్‌ ‘వైఎస్‌ఆర్‌…

రాజంపేట పార్లమెంట్‌లో టిడిపి జెండా ఎగురవేస్తాం

Feb 28,2024 | 21:42

ప్రజాశక్తి-రాయచోటి రాజంపేట పార్లమెంట్‌లో పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి సుగువాసి బాలసుబ్రమణ్యం, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి…