అన్నమయ్య-జిల్లా

  • Home
  • ఆదరించండి-అభివృద్ధి చేసి చూపిస్తా : కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌

అన్నమయ్య-జిల్లా

ఆదరించండి-అభివృద్ధి చేసి చూపిస్తా : కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లెల పవన్‌

May 2,2024 | 11:28

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నయమ్య) : ప్రజలు ఆదరించి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్ధి మల్లెల పవన్‌ కుమార్‌…

ఐక్య పోరాటాలే ఏకైక మార్గం

May 1,2024 | 21:54

ప్రజాశక్తి – కడప అర్బన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనో హర్‌ విమర్శించారు. బుధవారం మేడే సందర్భంగా…

కాంగ్రెస్‌తోనే రాష్ట్రాభివృద్ధి

May 1,2024 | 21:48

ప్రజాశక్తి-కాశినాయన/బద్వేలు/గోపవరంఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. బుధవారం వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజవకర్గంలోని కాశినాయన మండలం నుంచి ఎన్నికల…

వాడవాడలా మేడే సంబరాలు

May 1,2024 | 21:38

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని కార్మికులు, శ్రామికులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. వామపక్షాలు, వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాడవాడలా అరుణ పతాకం…

ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వర్తించాలి

May 1,2024 | 21:32

ప్రజాశక్తి-రాయచోటి ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహిం చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల…

అధికారంలోకి రాగానే రాజోలిని పూర్తి చేస్తాం

Apr 30,2024 | 21:20

ప్రజాశక్తి-చాపాడు/మైదుకూరు/కలికిరిగత ఎన్నికల్లో రాజోలి ఆనకట్టను నిర్మిస్తామని హామీ ఇచ్చామని అయితే కరోనా, ఇతర ఆర్థిక పరిస్థితుల కారణంగా నిర్మాణం చేపట్టలేకపోయామని వైసిపి అధినేత వైఎస్‌ .జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు…

ఎసిబి వలలో ట్రాన్స్‌కో ఎఇ- రైతు వద్ద లంచం తీసుకుంటూ పట్టబడిన వైనం

Apr 30,2024 | 21:16

ప్రజాశక్తి-మదనపల్లె రైతు వద్ద రూ.35 వేలు లంచం తీసుకుంటూ ట్రాన్స్‌కో ఎఇ పట్టుబడ్డారు. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియో జకవర్గం కురబలకోట మండ లం చింతపల్లెకు…

ఎంఆర్‌పి రేట్లపై నిఘాజిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీమ్‌ నోడల్‌ అధికారి చంద్రనాయక్‌

Apr 30,2024 | 21:13

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రభుత్వ మద్యం దుకాణాలలో మద్యం అమ్మకాల ఎంఆర్‌పి రేట్ల పై కూడా నిఘా ఉంచినట్లు అన్నమయ్య జిల్లా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ టీం నోడల్‌ అధికారి…

ప్రయివేట్‌ ఆస్పత్రులకు అనుమతి తప్పనిసరి

Apr 30,2024 | 21:12

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ ప్రయివేటు ఆస్పత్రుల నిర్వహణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ కొండయ్య పేర్కొన్నారు. మంగళవారం డిపిఎంఒ డాక్టర్‌ రియాజ్‌బేగ్‌, డిఎన్‌ఎంఒ డాక్టర్‌ విష్ణువర్ధన్‌రెడ్డిలతో…