అన్నమయ్య-జిల్లా

  • Home
  • వాలంటీర్లే సంక్షేమ పథకాల వారధులు : ‘మేడా’

అన్నమయ్య-జిల్లా

వాలంటీర్లే సంక్షేమ పథకాల వారధులు : ‘మేడా’

Feb 23,2024 | 21:01

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధులని, వారి సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జునరెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆగేపాటి…

టిడిపి గెలుపులో యువత పాత్ర కీలకం : ‘మండిపల్లి’

Feb 23,2024 | 21:00

ప్రజాశక్తి-రాయచోటి తెలుగుదేశం పార్టీకి గెలుపునకు యువత పాత్ర కీలకమని టిడిపి నియోజకవర్గ నాయకులు మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం రాయచోటి ఎస్‌.ఎన్‌.కాలనీలోని మండిపల్లి భవన్‌ టిడిపి…

రైతుల పట్ల కేంద్రం తీరు అమానవీయం : వామపక్ష నాయకులు

Feb 23,2024 | 14:09

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ (రాయచోటి-అన్నమయ్య) : గిట్టుబాటు ధర, న్యాయమైన డిమాండ్ల కోసం రైతులు చేస్తున్న పోరాటంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అమానవీయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు…

టమోటా ధర ఢమాల్‌

Feb 22,2024 | 20:38

ప్రజాశక్తి-మదనపల్లె మొన్నటి వరకు ఏకంగా రూ.రెండు వందలుపైన పలికిన టమోటాలు ఇప్పుడు రికార్డు స్థాయిలో తగ్గాయి. మదనపల్లె మార్కెట్లో ఊహించని విధంగా టమోటా ధరలు పతనమయ్యాయి. టమోటా…

భువనేశ్వరిని కలిసిన టిడిపి, జనసేన నాయకులు

Feb 22,2024 | 20:37

ప్రజాశక్తి-మదనపల్లె నిజం గెలవాలి పర్యటనలో భాగంగా మదనపల్లెకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే…

అంగన్వాడీలకు సమ్మె కాలపు వేతనాలివ్వాలి : సిఐటియు

Feb 22,2024 | 20:36

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ అంగన్వాడీలతో గత నెల 22న చర్చల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన అంశాలలోని సమ్మకాలపు వేతనం చెల్లిస్తామని చెప్పి మరో నెల…

ఉత్తమ ఫలితాలు సాధించాలి : డిఇఒ

Feb 22,2024 | 20:35

ప్రజాశక్తి – సంబేపల్లె (రాయచోటి) మార్చిలో నిర్వహించే పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి విద్యార్థులు, ఉపాధ్యాయుల కషితో పాటు తల్లిదండ్రుల సహకారం కూడా…

ఆత్మీయమా..అల్టిమేటమా!

Feb 21,2024 | 21:10

రాయచోటి రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. ప్రతిపక్ష టిడిపిలోని నలుగురు ఆశావహులు టికెట్‌ కోసం వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వీరిలో ఒకరు పార్టీ టికెట్‌పై తనకు హామీ ఇచ్చిందనే…

రాష్ట్రంలో తిరిగి వైసిపికే అధికారం : ఎంపీ

Feb 21,2024 | 21:09

ప్రజాశక్తి-పీలేరు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రానుందని, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి అనుకూలంగా సర్వేలు జేజేలు పలుకు తున్నా యని లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌, రాజంపేట పార్లమెంట్‌…